Home » Author »saleem sk
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు....
ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది....
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర�
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్ర�
పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ హిందూ మహిళ పోటీ చేయనుంది. పాకిస్థాన్లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ సీటుకు ఖైబర్ ఫక్తున్ఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా ఓ హిందూ మహిళ పోటీ చేయడం సంచలనం రేపింది....
భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెల�
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది....
జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.33 గంటలకు భూకంపం సంభవించింది....
క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పలువురు గాయపడినట్లు కేరళ పోలీసులు చెప్పారు....
మానవ అక్రమ రవాణ అనుమానంతో నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ఎట్టకేలకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది....
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి పనులను బహుమతులుగా ఇచ్చే శాంతాక్లాజ్తో పోల్చారు....
క్రిస్మస్ పండుగ సందర్భంగా బాబా బాగేశ్వర్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ మన హిందూ సంస్కృతికి అనుగుణంగా లేదని బాగేశ్వర్ ధామ్కు చెందిన పీతాధేశ్వర్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యానించారు.....
తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ పట్టణంలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు....
Madhya Pradesh cabinet expansion today, confirms CM Mohan Yadav: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కేబినెట్ ను సోమవారం విస్తరించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా 20 మందికి చోటు కల్పించవచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి....
Indian Army Chief Manoj Pande: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చారు. సోమవారం జమ్మూకశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ సమీక్షించారు.....
Sand sculpture of Santa Claus: సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్ సైకతశిల్పాన్ని రూపొందించారు. ‘‘గిఫ్ట్ ఎ ప్లాంట్, గ్రీన్ ద ఎర్త్’’ అనే సందేశంతో పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో సుదర్శన్ పట్నాయక్ ఉల్లిపాయలను ఉపయోగించి శాంతాక్లా�
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన నటుడు అర్బాజ్ ఖాన్ వివాహం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. అర్బాజ్ ఖాన్ తన స్నేహితురాలైన షురాఖాన్ ను వివాహం చేసుకున్నారు....| Arbaaz Khan and Shura Khan are now married
గుజరాత్ తీరంలో ఇజ్రాయెల్ అనుబంధ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. పోర్బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది....
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు.....