Home » Author »saleem sk
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార భారాస ఎన్నికల హామీ పత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఓటర్ల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ అభ్యర్థుల పేర్లు ఒకటే కావడంతో ఓటర్లు తికమక పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లున్న పలువురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు....
మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్లోకి చిరుతపులి ప్రవేశించింది. మహారాష్ట్రలోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కింది....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రచార పర్వంలో దిగనున్నారు. ఒకేరోజు రాహుల్, అమిత్ షాలు తెలంగాణకు వస్తుండటంతో ఆయా పార్టీల్లో ప్�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముమ్మరం అయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న పోరులో ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....
కోల్కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం దెబ్బ తగలనుందా? అంటే అవునంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. కోల్కతా నగరంలో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడుపదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు....
గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు ఉంచిందా? అంటే అవునంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజా అల్ షిఫా ఆసుపత్రి దిగువన సొరంగంలో హమాస్ కమాండ్ సెంటరును నిర్మించిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది....
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించిన తర్వాత అతని భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్లో వాంఖడే స్టేడియం �
టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ జట్టుపై సెంచరీ సాధించి పరుగుల రారాజుగా నిలిచారు. 49 వన్డే శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన కోహ్లీ రికార్డు సృష్టించారు....
దేశంలో ఒక రోజు వ్యవధిలోనే రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరుగా రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ యువకుడి జననాంగాలను కోసిన మహిళ ఉదంతం యూపీలో సంచలనం రేపింది....
ప్రపంచంలో 2050వ సంవత్సరం నాటికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదు రెట్లు ఎక్కువ మంది మరణిస్తారని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం వెల్లడించింది. ప్రపంచంలో పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినయోగంతో అధిక వేడి పరిస్థితులు మనుషుల మనుగడ, వారి ఆరోగ్యానికి ముప
భారత బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పారు. రజాక్ చేసిన వ్యాఖ్యలు పాక్, భారత దేశాల్లోని పలువురు క్రికెటర్లు ఖండించారు.....
హిజాబ్పై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్ను విడుదల చేసిన తర్వాత ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు.....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు....
కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణాలో ప్రధాన పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది.....
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ దీర్ఘకాల అనారోగ్యంతో మంగళవారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు అయిన సుబ్రతా రాయ్ వయసు 75 సంవత్సరాలు. ‘‘సుబ్రతారాయ్ జీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు, దార్శనికుడు. రక్తపోటు, మధ�
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా అగ్రస్థానంలో నిలచింది. వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్లో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది....
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్