Home » Author »saleem sk
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ
దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులకు ఆరు రోజులపాటు సెలవులు మంజూరు చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ తేదీల వారీగా బ్యాంకు సెలవులు మారాయి. నవంబర్ 10వతేదీ నుంచి 15వతేదీ వరకు ఆరు రోజుల పాటు బ్యాం
ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కారు, పికప్ వ్యాన్ను ఢీకొనడంతో నలుగురు మరణించారు.....
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ కొత్త చీఫ్గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన అనంతరం బీజేపీ రాష్ట్ర పగ్గాలు కర్ణాటక మాజీ �
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్
ముంబయి నగర వీధిలో ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి నగరంలోని కామానీ జంక్షన్ సమీపంలోని వీధిలోనే 30 ఏళ్ల గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది....
భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన లష్కర్ మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను పాకిస్థాన్లో ఆగంతకులు కాల్చి చంపారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ను పాకిస్థాన్లో గురువారం కాల్చి చంపినట్లు పాక్ పోలీసు వర్గాలు తెలిపాయి....
భారతదేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్చర్ ఏవియేషన్తో కలిసి 2026వ సంవత్సరంలో భారతదేశం అంతటా ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించ
దీపావళి పండుగ సందర్భంగా అందాలరాశి అయిన మానుషి ఛిల్లార్ వెండి చీరలో మెరిసిపోయారు. సిల్వర్ స్లిట్ చీరలో మానుషి ఛిల్లార్ మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. ఈ సుందరి తాజాగా దీపావళి సందర్భంగా దివా పేరిట ఏర్పాటైన ఫ్యాషన్ పరేడ్లో పాల్గొన్నారు.....
ప్రపంచవ్యాప్తంగా ఇక చికున్ గున్యా జ్వరాల వ్యాప్తికి తెరపడనుంది. చికున్ గున్యా జ్వరాలు, తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు ఇక ఊరట లభించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికున్ గున్యా వైరస్ కు వ్యతిరేకంగా టీకాను ఆమోదించినట్లు అమెరి�
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....
ముంబయిలో వేగంగా వెళుతున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. ముంబయిలోని వర్లీ నుంచి ఉత్తర దిశగా బాంద్రా వైపు వెళుతున్న ఒక కారు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన పలు కార్లను ఢీకొట్టింది....
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 15వ విడత ఆర్థికసాయం అర్హులైన రైతులకు త్వరలో అందనున్నాయి....
చెట్టు ఇనుప తీగలో చిక్కుకుపోయి వేలాడుతున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని అటవీ గ్రామంలో ఓ చిరుతపులి క్లచ్ వేరుకు చిక్కుకొని చెట్టుకు వేలాడుతుండటం చూశారు....
ఓ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్లోని ఒక మాజీ మిడిల్ స్కూల్ మహిళా టీచర్ 8 సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆమెను అరెస్ట
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పలు చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి యాప్ ఆధారిత టాక్సీల ప్రవేశాన్ని కూడా ఆప్ ప్రభుత్వం నిషేధించింది....
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ భారతీయ పౌరుల పురోగతికి, మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఆఫ్రికన్-అమెరికన్ నటి,గాయని మేరీ మిల్బెన్ ప్రశంసించారు.....
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి అనర్హురాలిగా ప్రకటించాలని లోక్ సభ నైతిక విలువల కమిటీ (పార్లమెంటు ఎథిక్స్ కమిటీ) సిఫార్సు చేసింది....