Home » Author »saleem sk
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నగరంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్
జర్మనీ దేశంలోని హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం రాత్రి సాయుధుడైన ఓ డ్రైవరు సెక్యూరిటీ కారు నడుపుతూ విమానాశ్రయంలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పులతో రాత్రి 8 గంటల సమయంలో విమానాశ్రయంలో అన్ని విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్
కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కిన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఓ కోతిని వేటాడేందుకు చిరుతపులి ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కింది. కోతితోపాటు చిరుతపులి రెండు మృత్యువాత పడ్డాయి....
Diwali bonus : ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అందజేసి వారిని సంతోషంలో ముంచెత్తిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం వెలుగుచూసింది....
నేపాల్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించిన ఘటన రెండో రోజే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి....
దేశంలో ఆకాశన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. కేంద్రం కిలో ఉల్లిని రిటైల్ గా 25రూపాయలకే విక్రయిస్తోంది....
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. తరచూ వరుస భూకంపాలతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అఫ్ఘాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీ�
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్ వాలి ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది....
గాజాపై ఇజ్రెయెల్ దళాల దాడిలో 15 మంది మరణించారు. గాజాలో రోగులతో వెళుతున్న అంబులెన్సుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడి చేయడంతో 15 మంది మరణించారని హమాస్ తెలిపింది....
నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 128 మంది మరణించారు....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం సంచలన సలహా ఇచ్చారు.కాలుష్యం ఎఫెక్ట్ వల్ల ఢిల్లీ వాసులు ఇళ్లలోపలే ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్స�
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో మృతుల సంఖ్య 69కు పెరిగింది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం అర్దరాత్రి వచ్చిన భూ ప్రకంపనలతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. ఉత్తర భారతదేశంలో సంభవించిన భూప్రకంపనలు పలు ప్రాంతాలను కుదిపేశాయి....
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి....
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం వల్ల 37 మంది మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన బలమైన భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....
అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జర�
గాజా నగరంలో బందీల ఆచూకీ కోసం అమెరికా దేశానికి చెందిన ఎగిరే నిఘా డ్రోన్లు యత్నిస్తున్నాయి. హమాస్ 200 మందిని బందీలుగా పట్టుకోగా వారిలో పదిమంది అమెరికన్లు ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా బందీలను విడిపించేందుకు గాజాపై యూఎస్ నిఘా సే