Home » Author »saleem sk
అకాపుల్కో హరికేన్ విధ్వంసం వల్ల మెక్సికో దేశంలో 39 మంది మరణించారు. ఈ తుపాన్ విపత్తు వల్ల మరో 10 మంది గల్లంతయ్యారు. ఈ తుపాన్ వల్ల విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు దెబ్బతిన్నాయి....
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు, పోల్ సంఖ్యలో వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక�
ఆసియా పారా గేమ్స్ లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. భారతదేశానికి పారా క్రీడల్లో 111 పతకాలు లభించాయి. భారతదేశ క్రీడాకారులకు ఇప్పటివరకు 29 స్వర్ణ పతకాలు, 31 రజతపతకాలు దక్కాయి....
రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది....
గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ల దాడి జరిగింది. ఈ దాడిలో హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం అయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. వందలాది మంది హమాస్ ముష్కరులు పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్లోకి చొరబడి 1,400 మందికి పైగా మరణించారు....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు....
ఇజ్రాయెల్ సైనికుల భీకర బాంబు దాడులతో గాజా గజ గజలాడుతోంది. గాజా నగరంలో ఫోన్లు, ఇంటర్నెట్ లింకులను ఇజ్రాయెల్ సైన్యం నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులను తాము ఎదుర్కొంటామని హమాస్ ప్రతిజ్ఞ చేయడంతో గాజా స్ట్రిప్లో తన భూభాగ కార్యకలాపాలను పొడిగిస్�
బడా పారిశ్రామికవేత్త అదానీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ గత మూడేళ్లలో ఇద్దరు లోక్సభ ఎంపీల ద్వారా తనను రెండుసార్లు సంప్రదించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మ�
ముస్లింలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు,దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లడంలో ముస్లింలు నంబర్ వన్ అని బద్రుద్దీన్ వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించా�
హర్యానా రాష్ట్రానికి చెందిన కరడుకట్టిన గ్యాంగ్ స్టర్ యోగేష్ కద్యన్ కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 19 ఏళ్ల యోగేష్ కద్యన్పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు.....
రిలయన్స్ గ్రూప్ వాటాదారులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన పిల్లలైన ఇషా అంబానీ, ఆకాష్, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకున్నారు....
ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు హతం అయ్యారు. తమ ఫైటర్ జెట్లు ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ తెలిపింది...
ఆసియా పారా గేమ్స్ లో ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం లభించింది. శుక్రవారం జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్ లో మహిళల ఆర్చరీలో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో సింగపూర్ దేశానికి చెందిన అలీమ నూర్ సయాహిదాను ఓడించింది....
ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణంపై క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారని హమాస్ తెలిపింది. హమాస్ను నిర్మూలించడానికి, బందీలను రక్షించడానికి పాలస్తీనా ఎన్క్లేవ్లోకి పూర్తి స్థాయి దండయాత్ర జరగడాని�
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
జమ్మూకశ్మీరులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా భారత సైనికులు కాల్పులు జరిపారు....
మెక్సికో దేశంలో ఓటిస్ హరికేన్ ప్రభావం వల్ల పలుప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఫలితంగా గంటలకు 165 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి....
రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికా