Home » Author »saleem sk
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు పేట్రేగిపోయారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు....
ఢిల్లీ-మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం అక్టోబర్ 20వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. 17 కిలోమీటర్ల మేర సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది....
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీపి కబురు చెప్పింది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది....
ఇజ్రాయెల్ సైనికుల దాడితో దెబ్బతిన్న గాజాకు గల్ఫ్ దేశాలు అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. మస్కట్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం గాజా స్ట్రిప్కు 100 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించారు....
దుర్గాపూజ మండపాల నిర్వాహకులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని దుర్గాపూజ పాండల్స్ కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది....
గాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు....
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది....
గాజాకు చెందిన హమాస్ మళ్లీ మంగళవారం హెచ్చరిక జారీ చేసింది. భూ దండయాత్రకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్కు హమాస్ హెచ్చరిక జారీ చేసింది....
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ దాడి తర్వాత దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశాన్ని జో బిడెన్ సందర్శించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రేపు ఇజ్రాయెల్లో పర్యటించనున్న జో బిడెన్, ప్రధాని నెతన్యాహ�
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.....
మహారాష్ట్రలోని పూణే నగరంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు....
మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై �
బీహార్ రాష్ట్రంలో మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ సమీపంలో గూడ్స్ రైలు కోచ్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది....
హమాస్పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు.,,,
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ట్రక్కు మల్టీ యుటిలిటీ వెహికల్ పైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు......
శ్రీలంక సముద్ర జలాల్లో వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 27 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేశారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో వేటాడటం ఆరోపణలపై 27 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసినట్లు శ్రీలంక నావికాదళం తెలిపింది....
India’s borders : భారతదేశ సరిహద్దుల్లోని 8 ల్యాండ్ పోర్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్లతో భారతదేశం యొక్క సరిహద్దుల వెంట ఉన్న 8 ల్యాండ్ పోర్ట్లలో అమర�
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు....
ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా నగరంలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది....
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా నగరంలో తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. గాజా నగరానికి నీరు, విద్యుత్, ఆహారం నిలిపివేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు రోజుల తరబడిగా స్నానాలు చేయడం లేదు...