Home » Author »saleem sk
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది....
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడి చేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హమాస్ ను పూర్తిగా నాశనం చేస్తానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు....
ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న సమీర్ వాంఖడేకు ఫోన్లో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు....
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా అమెరికన్ బందీలను రక్షించడానికి యూఎస్ రహస్య కమాండో ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా? అంటే అవునంటున్నాయి వైట్హౌస్ వర్గాలు. గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను రక్షించడానికి హమాస్పై హైరిస్క్ స్పెషల్ కమాండో ఆపరేషన్ నిర�
హమాస్ ఉగ్ర దాడి అనంతరం అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఇజ్రాయెల్ దేశం పక్షాన అమెరికా యుద్ధ నౌక యుద్ధరంగంలోకి దిగింది.....
ఇజ్రాయెల్ వీర వనిత 25 ఏళ్ల ఇన్బార్ లీబెర్మాన్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు ఆ దేశ మహిళా ఇన్బార్ లీబెర్మాన్ వారిని అడ్డుకొని 25 మంది ఉగ్రవాదులను హతమ
ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ను ప్రారంభించినట్లు భారత వి�
బీహార్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు....
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలకు తెర పడటం లేదు. కేవలం 8 రోజుల్లో 108 మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది. ఇజ్రాయెల్ లక్ష్యాలపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా
లండన్ నగరంలోని లూటన్ విమానాశ్రయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లూటన్ విమానాశ్రయంలోని కారు పార్కింగ్ ఏరియాలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది.....
అఫ్ఘానిస్థాన్ దేశంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది....
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి....
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారతదేశానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశంపై తాము హమాస్ తరహా దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్ బెదిరించారు....
అత్యంత ప్రమాదకరమైన లిడియా హరికేన్ మెక్సికో దేశాన్ని వణికిస్తోంది. ఈ లిడియా హరికేన్ మంగళవారం మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరాన్ని తాకింది....
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విస్తరణ అక్టోబర్ 15 వతేదీన ప్రారంభమయ్యే నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఓం ప్రకాష్ రాజ్భర్, దారా సింగ్ చౌహాన్ లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాల�
Israeli Embassy : హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసాల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. ఇజ్రాయెల్కు, ఉగ్రవాద సంస్థ హమాస్కు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....
ఇజ్రాయెల్ టెలివిజన్ ప్రముఖ నటుడు లియోర్ రాజ్ యుద్ధ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడితో టీవీ నటుడు లియోర్ యుద్ధభూమిలోకి ప్రవేశించారు. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో టీవీ నటుడు ముందువరసలో నిలిచారు....
హమాస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ కేవలం 48 గంటల్లో 3 లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. దేశ సరిహద్దులోని 24 పట్టణాల్లో 15 పట్టణాలను సైన్యం ఖాళీ చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి తెలిపారు....