Home » Author »saleem sk
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం 48 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....
ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకు
ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే స్వర్ణం గెలుచుకున్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో దక్షిణ కొరియాను ఓడించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత్కు 16వ బంగారు పతకాన్ని లభించిం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు....
తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకుల�
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
త్రిపుర రాష్ట్రంలో రెండు గ్రూపులపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర,ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్లోని అన్ని వర్గాలు, అనుబంధ విభాగాలను చట్టవిరుద్ధమైన గ్రూపులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించ
ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్లో మీథేన్తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు...
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం రేపింది. జైపూర్ నగరానికి చెందిన కిషన్, జ్యోతిలు ప్రేమించుకున్నారు....
Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పుల
దేశంలోని మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త వెల్లడించింది. మలేరియా జ్వరాలు రాకుండా ఆర్21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ను వెల్కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మద్ధతుతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాల
భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ అత్యుత్తమైనదిగా ఎంపికైంది. ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023 విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా అవార్డు పొందింది...
ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
మహారాష్ట్రలో తాజాగా దారుణ ప్రమాద ఘటన జరిగింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సోమవారం హైవేపై నిద్రపోతున్న కూలీలపై నుంచి ట్రక్కు వెళ్లడంతో....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింద