Home » Author »saleem sk
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా శుక్రుడి గ్రహంపై పరిశోధనలు చేయనుందా? అంటే అవునంటున్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 మిషన్ తర్వాత ఇస్రో వీనస్ మిషన్ను చేపట్టనున్నట్లు సోమనాథ్ చెప్పారు....
దేశంలో ఖలిస్థానీ-గ్యాంగ్స్టర్ బంధంపై ఎన్ఐఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది....
కెనడా దేశంలోకి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందువులు డిమాండ్ చేశారు. పన్నూన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై కెనడా హిందూ ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది....
మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి 9 పాములు, 4 పిల్లులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు....
ఇరాక్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్లో వివాహ సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు....
అక్టోబర్ నెలలో పండుగలు అధికంగా రావడంతో బ్యాంకులకు అధిక సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలు, ఆదివారాలు, నాల్గవ శనివారాల సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని జర్వ్ బ్యా�
పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్ప�
మల్టీ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నారో తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. తాను సంవత్సరానికి 2 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తూ అత్యంత అధునాతన చికిత్స తీసుకుంటున్నానని బ్రయాన్ జాన్సన్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ�
మెక్సికో దేశంలో వెయ్యి సంవత్సరాల పురాతన సమాధి తాజాగా వెలుగుచూసింది. దక్షిణ మెక్సికోలో బహుళ బిలియన్ డాలర్ల టూరిస్ట్ రైలు నిర్మాణానికి తవ్వకాలు సాగిస్తుండగా 1000 సంవత్సరాల పురాతన సమాధి బయటపడింది....
ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్వీర్ సింగ్ పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్వీర్ సింగ్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్పోల్ రెడ్ కా�
ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా మంగళవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును మంగళవారం నిర్వహించింది....
బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బీజేపీని నిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
భారత్-కెనడా వివాదం నేపథ్యంలో కెనడా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ సలహా జారీ చేసింది. భారతదేశంలోని కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా సర్కారు సూచించింది....
జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనుంది. బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1 పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారతదేశంలో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్ల�
ప్రపంచంలో కొవిడ్ కంటే ప్రాణాంతకమైన ఎక్స్ మహమ్మారి ప్రబలవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఈ ఎక్స్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని చంపే అవకాశముందని పేర్కొంది....
జమ్మూకశ్మీరులో పోలీసులు ఉగ్రవాదుల గుట్టును రట్టు చేశారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన పోలీసులు అయిదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోనీ జిల్లాలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు....
ఆసియా క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకం లభించింది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంటులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత్కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్కు తొలి బ
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో ప్రసారమయ్యాయి....
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్ ఇండియా మజిలీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చ�