Home » Author »saleem sk
యుక్రెయిన్ దేశానికి మరింత సైనిక సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భరోసా ఇచ్చారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు....
ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు�
దేశంలోని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచనలు జారీ చేసింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో వేదిక ఇవ్వవద్దని టెలివిజన్ చాన�
Varanasi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వరణాసిలో 330కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23వతేదీన శంకుస్థా�
వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలి�
చెన్నైలోని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (టీఎన్ఈబీ), తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాంగెడో) కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు జరిపారు....
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్థిక సంక్షోభానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ స్పైమాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆయన ఆరోపించారు....
ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళుతున్న ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ను తెరవడానికి ప్రయత్నించడంతో సహ ప్రయాణికుల్లో కలకల�
అర్మేనియన్ నియంత్రిత కరాబాఖ్లో అజర్బైజాన్ సైనికుల దాడిలో 25 మంది మరణించారు. అజర్బైజాన్ సోమవారం ఆర్మేనియా ఆధీనంలో ఉన్న బ్రేక్అవే రీజియన్లో సైనిక చర్యను ప్రారంభించింది....
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకల�
ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఆరోగ
లిబియా వరదల్లో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. డెర్నా నగరంలో వరదల కారణంగా 11,300 మంది మరణించగా మరో 10వేల మంది గల్లంతు అయ్యారు....
అబుదాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుదాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు....
మెక్సికోలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బార్ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని బార్లో కాల్పులు జరిపిన దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు....
Neeraj Chopra : అథ్లెటిక్స్ యూజీన్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచారు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ తర్వాత నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. (Neeraj Chopra finishes 2nd in Diamond League) న�
జిమ్లో మరో యువకుడు మరణించిన ఘటన తాజాగా ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్లో ఓ సిద్ధార్థ్ అనే యువకుడు వ్యాయామశాలలో ట్రెడ్మిల్పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పరిధిలోని సూరత్ నగరంలో ఆటోవాలాలు ప్రయాణికులకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు....
బ్రెజిల్ దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 14మంది మరణించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్లో చిన్న విమానం కూలిపోవడంతో శనివారం 14 మంది మరణించారని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ చెప్పారు....
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....
కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది....