Home » Author »saleem sk
మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది....
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ఉదయం ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయానికి వచ్చారు. బాబా మహాకాల్ దేవాలయంలో హారతి కార్యక్రమంలో సైనా నెహ్వాల�
దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు....
జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు.....
బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్ సంభవించింది. బ్రెజిల్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం, వరదలు సంభవించాయి. విధ్వంసక తుపాను తర్వాత బ్రెజిల్ రెస్క్యూ వర్కర్లు గల్లంతైన 50 మంది వ్యక్తుల కోసం వెతుకుతున్నారు....
మొరాకో దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 93 మంది మరణించారు....
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్కు ఆతిథ్యం ఇచ్చారు....
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య తాజాగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఇంకా
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో శుక్రవారం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్ల కౌంటింగ్ ముగియగా, బీజేపీకి చెందిన పార్వతి దాస్ 15,253 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు....
జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు....
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు జలాంతర్గామిని ప్రారంభించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఉత్తర కొరియా కొత్తగా వ్యూహాత్మక అణు జలాంతర్గామిని శుక్రవారం ప్రారంభించింది....
స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ శుక్రవారం చెప్పారు....
ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించారు. ఆఫ్రికన్ యూనియన్ను జి 20లో పూర్తి సభ్యదేశంగా చేర్చాలనే మోదీ ప్రతిపాదనను ప్రశంసించారు. ఈ ప్రతిపాదనకు యూఎస్ మద్దతు ఇచ్చింది.....
సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు �
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్
Pakistan : పాకిస్థాన్ దేశంలోని చిత్రాల్ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు దాడి చేశారు. అప్ఘాన్ సరిహద్దు దగ్గర జరిగిన పోరులో 16 మంది మరణించారు. అప్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో తమ పోస్టులపై తెహ్రీక్-ఇ-తాలిబాన�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో లోక్సభ ఎన్నికలు జనవరి మధ్యలో జరుగుతాయా? అంటే అవునంటున్నాయి కేంద్ర బీజేపీ వర్గాలు. కేసీఆర్, జగన్లకు ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి....