Home » Author »saleem sk
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ విచారణలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఈ కేసులో నిందితుడు నరేష్ గోయల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ముంబయి పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఉత్తర్
దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని త�
ఉత్తరప్రదేశ్ సఫారీ పార్కులో చిరుతపులి మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బిజ్నోర్ జిల్లా నగినా రేంజ్ నుంచి రక్షించిన చిరుతపులి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు....
ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఈ నెలాఖరులో స్పెయిన్కు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సౌరవ్ గంగూలీ సీఎంతో కలిసి వెళ్లనున్న�
ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయద్ కన్నుమూశారు. ఇతని వయసు 94 సంవత్సరాలు. ఈజిప్టు నగరమైన అలెగ్జాండ్రియాలో జన్మించిన అల్ ఫాయెద్ మొదట ఫిజీ డ్రింక్స్ అమ్మడం ప్రారంభించాడు. కుట్టుమిషన్ల సేల్స్మెన్గా పనిచేశాడు. అనంతరం రియల్ ఎస్టేట్, షిప్పి
కెనరా బ్యాంక్ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు....
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను పొందనున్నారు. ఒక్కో మంత్రికి ఒక కారు చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది....
1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు సింగ్ దోషిగ
ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టిఎస్ సింగ్ డియో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కారు ప్రతిపాదించిన ఒకే దేశం, ఒకే ఎన్నికలకు తాను అనుకూలమని టీఎస్ సింగ్ డియో చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికను తాను స్వాగతిస
దేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. గుజరాత్లోని కక్రాపర్లో భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి 700 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ తె�
న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది..
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు చిక్కమగళూరులోని రెండు హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో బీఫ్ ను పట్టుకు�
క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్లకు టికెట్ల విక్రయం శుక్రవారం రాత్రి 8 గంటలకు జరగనుంది. ధర్మశాల, లక్నో, ముంబై నగరాల్లో జరిగే భారత్ మ్యాచ్ల టిక్కెట్లు శుక్రవారం విక్రయించనున్నారు....
గోల్డెన్ బాయ్, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నారు. జ్యూరిచ్ డైమండ్ లీగ్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో 85.71 మీటర్ల బెస్ట్ త్రోతో రెండో స్థానం సాధించాడు....
పాకిస్థాన్ దేశంలో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో 9 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
మలేరియా బారిన పడుతున్న ప్రజలకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్వాలా తాజాగా శుభవార్త వెల్లడించారు. మలేరియాకు వ్యాక్సిన్ను తమ కంపెనీ విడుదల చేయనున్నట్లు సైరస్ ప్రకటించారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు గురువారం భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు....
ముంబయి నగరంలో రెండు రోజుల పాటు జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తనకు కాబోయే భార్య పరిణీతి చోప్రాను కలిశారు.....
Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇండియా బ్లాక్ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని �