Home » Author »saleem sk
జూనియర్ అథ్లెటిక్స్ కోచ్పై లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్పై లైంగిక వేధింపుల కేసులో చండీగఢ్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్�
చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....
మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం....
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని
శాన్ డియాగోలో యూఎస్ నేవీ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/ఎ-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ మరణించినట్లు నార్త్ కరోలినాలోని 2వ మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ వింగ్, మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ చెర్రీ పాయింట్ ఒక ప్రకటనల
మడగాస్కర్లోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని హిందూ మహాసముద్ర దేశం ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్�
దేశంలో రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుక్రవారం శుభవార్త వెల్లడించింది. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది....
PM Modi : నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ ఏథెన్స్లో అడుగుపెట్టగానే గ్రీస్లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ �
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాంకేతికతో యూనివర్సిటీ క్యాంపస్లలో ర్యాగింగ్ను నిరోధించవచ్చా ? అంటే అవునంటున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పశ్చిమ బెంగాల్లోని యూనివర్సిటీ క్య
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారు�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయి బాండ్పై విడుదలయ్యారు. జార్జియాలో 2020వ సంవత్సరంలో జరగనున్న ఎన్నికలను తారుమారు చేసేందుకు పన్నాగం పన్నారనే ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టులో లొంగిపోయారు. �
యుక్రెయిన్ దేశానికి త్వరలో ఎఫ్-16 ఫైటర్ జెట్లు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ టాప్ జనరల్ తెలిపారు. రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసేందుకు ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపిస్తామని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో 19 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలో
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తన మూన్వాక్ను ప్రారంభించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది. చంద్రయాన్-3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై నడక ప్రారంభించిందని ఇస్రో ధృవీకరించింది.....
చంద్రయాన్ 3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్కు కాంగ్రెస్ సీనియర్ సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక ఫీట్ అద్భుతమైన విజయం అని ఆమె పేర్కొన్నారు....
చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించి
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక విజయవంతంగా అడుగిడటంతో ప్రధాని మోదీ ఇస్రో హీరోలను కలిసేందుకు ఈ నెల 26వతేదీన బెంగళూరు రానున్నారు....
చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై గురువారం విజయవంతంగా మోహరించింది. భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3, విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుని �
దేశంలో మళ్లీ చక్కెర ధరలు పెరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. చక్కెర ధరలు పెరగకుండా కళ్లెం వేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని యోచిస్తోంద�
దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్క�