Home » Author »saleem sk
జపాన్ దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ దేశంతో పాటు కాలిఫోర్నియాలో, అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం వచ్చింది.....
అమెరికాలోని హవాయి ద్వీపంలోని అడవుల్లో భీకర కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటల్లో 53 మంది సజీవ దహనమయ్యారు. హవాయి ద్వీపమైన మౌయ్లో గురువారం జరిగిన అడవి మంటల విధ్వంసంలో పలు ప్రాంతాలు కాలి బూడిదగా మారాయి....
ఈ ఏడాది చివరి నాటికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి రన్వే సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నోయిడా విమానాశ్రయం ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయమని, ఈ ప్రాజెక్టు బీజేపీ సర్కారుకు ప్రతిష్ఠాత్మకమని సీఎం య
ఉత్తర కొరియా అణ్యాయుధాలను అభివృద్ధి చేస్తుందా ? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. తాము హెచ్చరించినా ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది....
అమెరికా గాయని మేరీ మిల్బెన్ మణిపుర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపారు. తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిస్పందనగా గురువారం పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే అమెరికా గాయని మేరీ మిల్బెన్ వ్యాఖ
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో గురువారం భూకంపం సంభవించింది. గురువారం ఉదయం ఏడున్నర గంటలకు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది....
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్ను డిస్మిస్ చేశారు. అనంతరం యుద్ధానికి సమాయత్తం కావాలని ఉత్తర కొరియా ఆర్మీని ఆదేశించారు. ఆయుధాల ఉత్పత్తికి, సైనిక కసరత్తుల విస్తరణకు మరిన్ని సన్నాహాలు చేయాలని కిమ్ జోంగ్ పిలుపునిచ్�
జో బిడెన్ను బెదిరించిన ఉటా వ్యక్తిని అమెరికా అధ్యక్షుడి పశ్చిమ రాష్ట్ర పర్యటనకు కొద్ది గంటల ముందు బుధవారం ఎఫ్బీఐ ఏజెంట్లు కాల్చి చంపారు....
చైనా దేశంపై అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధాస్త్రం విధించారు. చైనాలోని హైటెక్ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో ఎగ్జి�
మహిళా రెజ్లర్ల కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ సింగ్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అవుట్గోయింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టు ముందు లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను తాను సమర్థించుకు
రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ సినీనటి, డ్రీం గాళ్ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీల్లో సంతకం చేసిన హేమమాలిని ఆ తర్వాత దానికి విరుద్ధంగా మాట్లా�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసిలో వీధుల్లోనే శవాలకు అంత్యక్రియలు చేశారు. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న గంగానది నీటి మట్టంతో ఉత్తరప్రదేశ్లోని వరణాసి నగరంలోని ప్రసిద్ధ ఘాట్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు మృతదేహాలను వీధుల్లో దహనం �
ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి....
వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటి�
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో బుధవారం రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి....
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి లేఖ రాయనున్నారు. నిర్ణీత కాలానికి మూడు రోజుల ముందుగానే అసెంబ్లీలను రద్దు చేస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు నిర్వ�
కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలలో విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎంవీ కళాశాలను మంగళవారం సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేసేందుకు విద్�
తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సైనికులు మరణించారు. మంగళవారం రాత్రి నార్త్ సిక్కింలోని సరిహద్దుల్లో వాహనంపై పహరా కాస్తున్న హవల్దార్ ఎస్ మైటీ, నాయక్ పర్వే కిషోర్ లు ప్రమాద వశాత్తూ మృత్యువాత పడ్డారు....
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.....