Home » Author »saleem sk
మణిపుర్లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....
నక్సల్స్ ఖిల్లా నుంచి ఓ అమ్మాయి యూకేకు వలస వెళ్లిన యువతి రియా ఫిలిప్ విజయగాథ తాజాగా వెలుగుచూసింది. మారుమూల వెనుకబడిన నక్సల్స్ పీడిత గ్రామానికి చెందిన యువతి రియా ఫిలిప్ లండన్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా రూ.21లక్షల వార్షిక వేతనంతో ఉద
డెల్టా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో బుధవారం డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలి మంటలు చెలరేగిన ఘటన సంచలనం సృష్టించింది.....
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లా హాలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేర కేంద్ర భద్రతాబలగాలు జమ్మూకశ్మీరు పో�
హర్యానా రాష్ట్రంలోని నుహ్ అల్లర్ల ఘటన అనంతరం అక్రమంగా వెలసిన 200 గుడిసెలపై బుల్డోజర్ చర్య తీసుకున్నారు. వలసదారులు నుహ్ సమీపంలో 200 గుడిసెలు నిర్మించుకున్నారు. అల్లర్లకు గుడిసెవాసులే కారణమని చెప్పి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శుక్రవా�
gukesh surpasses anand : గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఇప్పుడు భారతదేశపు టాప్ చెస్ ప్లేయర్ అయ్యారు. 36 సంవత్సరాలుగా విశ్వనాథన్ ఆనంద్ పేరిట ఉన్న లైవ్ రేటింగ్ రికార్డ్ను గుకేష్ అధిగమించారు. అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న ప్రధాన సింగిల్-ఎలిమినేషన్ �
కేదార్నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు
హర్యానా మత ఘర్షణల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ వేటు వేశారు. హర్యానాలోని నుహ్లో మత ఘర్షణలు చెలరేగి ఆరుగురు మృతి చెందిన కొద్ది రోజుల తర్వాత నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా బదిలీ అయ్యారు....
భారీ భద్రత మధ్య జ్ఞానవాపి మసీదులో శుక్రవారం సర్వే ప్రారంభం అయింది. అలహాబాద్ హైకోర్టు ఆమోదం మేరకు వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శుక్రవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం. ఉత్తర గోవాలోని మపుసా పట్టణంలోని డాగ్ కెన్నెల్ నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లలను రాహుల్ కొనుగోలు చేశారు....
చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. యుద్ధనౌకలు, వాటి ఆయుధ వ్యవస్థల మాన్యువల్లు, రాడార్ సిస్టమ్ బ్లూప్రింట్లు ,భారీ యూఎస్ సైనిక వ్యాయామ ప్రణాళికల రహస్య సమాచారాన్ని ఇద్ద�
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పశ్చిమ మెక్సికోలో ప్రయాణీకుల బస్సు జాతీయ రహదారి నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు....
బీజేపీ ఎంపీ భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పలు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసుతో పాటు ఇసుక అక్రమ మైనింగ్ బాగోతంపై బ్రిజ్ భూషణ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణకు ఆ�
బ్రెజిల్ దేశంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 9మంది మరణించారు. రియో డి జెనీరో నగరంలో పోలీసులు జరిపిన దాడిలో 9 మంది మరణించారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. ప్రతి దాడుల్లో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు....
చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున �
కామెరూన్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ రీమాన్ ల్యా
ప్రేమికుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమాహైదర్ సినిమాలో నటించనుందా? అంటే అవునంటున్నారు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్లు....
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప�
ముంబయి కళాశాలలో బురఖాపై కళాశాల యాజమాన్యం ఆంక్షలు విధించింది. ముంబయిలోని చెంబూర్లో బుధవారం ఓ కళాశాలలో బురఖాలు ధరించిన విద్యార్థినులను ప్రాంగణంలోకి రానివ్వకుండా నిషేధించింది. దీంతో కళాశాల గేట్ వెలుపల బాలికల తల్లిదండ్రులు,విద్యార్థులు న�
భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించా�