Home » Author »saleem sk
మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం మెల్బోర్న్కి తిరిగి వచ్చింది. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఒక గంటకు పైగా గాలిలో ప్రయాణించిన తర్వాత వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మెల్బోర్న్కు తిరిగి వచ్చిందని ఎయిర
దేశంలో లవ్ జిహాద్ పై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉద్రిక్తతలను నివారించేందుకు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా సీఎం శర్మ గళం విప్పారు....
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు....
థాయ్లాండ్ దేశంలో భారీ పేలుడు జరిగింది. దక్షిణ థాయ్లాండ్లో బాణాసంచా గోదాంలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, మరో 118 మందికిపైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు....
పర్యాటకులకు హిమాచల్ పర్యాటక శాఖ, హోటళ్ల సంఘం శుభవార్త వెల్లడించింది. భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్ హోటల్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్�
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్
Muharram procession : ముహర్రం ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో శనివారం ఉదయం జరిగిన ముహర్రం ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా నలుగురు మరణించారు. (Four electrocuted) ఈ విద్యుదాఘాతం ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. Weather Update : పలు రా�
దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది....
ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు గల్లంతు అయ్యారు. ఆస్ట్రేలియా దేశంలోని ఈశాన్య తీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ నీటిలో మునిగిపోయింది. దీంతో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేల�
తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట ముని
సాక్షాత్తూ భర్తను గొడ్డలితో నరికి చంపి, ముక్కలు చేసి, వాటిని నదిలో పడేసిన భార్య ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నగరంలో సంచలనం రేపింది....
పాకిస్థాన్ ఇస్లామియా యూనివర్శిటీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వర్శిటీలో మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురైనట్లు చిత్రీకరించిన 5,500 వీడియోలు తాజాగా వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన యూనివర్శిట
భారతీయ మహిళ అంజూ- పాక్ యువకుడు నస్రుల్లా ప్రేమకథలో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకొని పాక్ యువకుడు నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చారని సమాచా�
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తాజాగా సాగిన రెండు జంటల్లో చిగురించిన ప్రేమ కథల్లో వారి వివాహాలతో ఒక్కటయ్యారు. పాకిస్థాన్ దేశానికి చెందిన సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చి తన ప్రేమికుడైన సచిన్ మీనాను పెళ్లాడింది. మరో వైప�
భారత మహిళ అంజూ, పాకిస్థానీ యువకుడు నస్రుల్లాల ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైబర్-పఖ్తుంఖ్వా పర్వతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ చేశారు....
వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు....
వడగళ్ల వర్షం కురవడంతో న్యూయార్క్కు వెళ్లే విమానం అత్యవరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మిలన్ నుంచి న్యూయార్క్ నగరానికి వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....
డేటింగ్ యాప్ ఓ మహిళ కొంప ముంచిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది....
దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.....