Home » Author »saleem sk
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని �
జోహన్నెస్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మినీ బస్సు ట్యాక్సీలు బోల్తాపడ్డాయి. ఈ పేలుడు వల్ల రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు కారణంగా పాదచారులు పరుగులు తీశ
దేశంలోని మణిపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. జైపూర్ నగరంలో మూడుసార్లు భూమి కంపించింది....
మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింద�
మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భార
మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది.
ప్రేమికుడి కోసం పాకిస్థాన్ దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్కు అక్రమంగా వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు పాక్ అధీకృత పాస�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో పోలీసు కానిస్టేబుల్తో సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు.....
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు....
ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్దీప్కు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేసినందున కిరణ్దీప్ ను ఇంగ్లాండ్ విమానం ఎక్కకుండా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడవిలో పశువుల మేత కోసం వెళ్లిన ఓ యువకుడిని పులి చంపేసిన ఘటన జరిగింది. పులి దాడిలో రోహిత్ చనిపోయాడని, శవం వద్ద జంతువు పాదముద్రలు కనిపించాయని డీఎఫ్ఓ బిస్వాల్ చెప్పారు....
న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల ప్రపంచ కప్ ప్రారంభం రోజే కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల ఘటన అనంతరం షూటర్ ను కాల్చి చంపినట్లు న్యూజిలాండ్ పోలీసులు చెప్ప�
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చే�
ఢిల్లీలో యమునా నది బుధవారం మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం మళ్లీ 205.48 మీటర్లకు పెరిగింది.....
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఓక్లాండ్లోని కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు షాక్ ఇచ్చింది. బేబీ పౌడర్ వల్ల కేన్సర్ వచ్చిన ఎమోరీ హెర్నాండెజ్ వాలాడెజ్కు 18.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ సంచలన ఆదేశాలు జారీ చేసింది....
పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమ బాగోతంపై సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణిసేన సంచలన ప్రకటన చేసింది. ప్రేమ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పై చర్య తీసుకోకుంటే ఆమెను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తామని కర్ణిసేన హెచ్చరించింది.
ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో బుధవారం తెల్లవారుజామున భారీభూకంపం సంభవించింది. మళ్లీ రెండో సారి బుధవారం ఉదయం 5.52 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....