Home » Author »saleem sk
అబుదాబీలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విందు ఇచ్చారు. ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు వెజ్ విందులో ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ మెనూలో ఉన్నాయి....
జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాల�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు....
ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంధపు చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యం సితార్, పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా అందజేశారు....
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం రాత్రి తన మామ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది గంటల తర్వాత అజిత్ పవార్ కీలకమైన ఆర్థికశాఖ అమాత్య పదవిని స్వీకరించాక �
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంజిత్ సింగ్ అల్ ఖైదాలో చేరి సద్దాం షేక్ గా మారిన విచిత్ర ఉదంతం తాజాగా వెలుగుచూసింది. యూపీలోని గోండా జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ బాల్య దశలో ఉన్నపుడు దొంగతనం చేశాడు....
దేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాలు కురు�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం రెండురోజుల ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ చర్చలు జరిపారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పెళ్లి అయిన రెండు గంటలకే కట్నం కింద కారు ఇవ్వలేదనే కోపంతో నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం యూపీ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది....
ఛత్తీస్ ఘడ్ విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ టేకం రాజీనామాన చేశారు. ఆయన స్థానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కను నియమించాలని సీఎం నిర్ణయించారు....
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లోని గగ్రాన్ ప్రాంతంలో ఇద్దరు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డా�
భర్తను వదిలి తన నలుగురు పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ రోజుకొక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రేమికుడైన సచిన్ మీనాతో జీవితం పంచుకోవడం అంటే తనకెంతో ఇష్టమని సీమా చెప్పారు....
ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్తో ప్రధాన అతిథిగా మోదీ పాల్గొననున్న
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెద�
ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ఫ్రాన్స్లోని లా సీన్ మ్యూజికేల్లో ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశానికి దూరంగా ఉన్నప్పుడు భారత్ మాతా కీ జ�
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కోసం పలు వరాలు ఇచ్చారు. మాస్టర్స్ ప్రోగ్రాం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఐదేళ్ల పోస్ట్ స్టడీ వీసాలు ఇస్తామని, మార్సెయిల్ నగరంలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తామని మోదీ �
బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....
బాత్రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి పడగవిప్పి ఉన్న నాగుపాము కనిపించడంతో షాక్ కు గురైన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో బుధవారం వెలుగుచూసింది.....