Home » Author »saleem sk
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....
నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం....
ప్రఖ్యాత పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు మాజిద్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసియా అండర్-21 రజత పతక విజేత మాజిద్ అలీ పంజాబ్లోని ఫైసలాబాద్ సమీపంలోని తన స్వస్థలమైన సముంద్రిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు....
జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
మండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ శుక్రవారం వెల్లడించింది....
ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి...
ముంబయి లోకల్ రైలులో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది.నడుస్తున్న రైలులో 24 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిని ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు. పశ్చిమ రైల్వేలోని చర్నిరోడ్- గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణ ఘటన జరిగిందని రైల్వే పోల�
ప్రపంచంలోనే ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 80శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోందా? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక. ప్రపంచంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది.
ప్రపంచ క్రికెట్ కప్ 2023 పోటీలు సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఐసీసీ ఓడీఐ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వతేదీన ప్రారంభం కానున్నాయి.....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన తర్వాత ఓ జర్నలిస్టుపై సాగుతున్న ఆన్లైన్ వేధింపులను వైట్హౌస్ ఖండించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్కు చెందిన సబ్రీనా సిద్ధిఖీ అనే జర్నలిస్ట్ ప్రశ్న అడిగినందుకు నెటిజన్లు ట్�
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సాయుధ పోలీసు రక్షణ కావాలనుకునే వారు...తాను బెదిరింపు ఫోన్ కాల్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు....
పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది....
: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను మంగళవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. యూపీకి చెంది గుఫ్రాన్ పేరు మోసిన క్రిమినల్. ఇతనిపై పలు హత్యలు, దోపిడీ కేసులున్నాయి....
జమ్మూకశ్మీరులో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కశ్మీరులోని కుల్గాం జిల్లాలోని హూరా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పోలీసుకు గాయాలయ్యాయి....
రష్యాలో తిరుగుబాటు అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి సారి ప్రకటన విడుదల చేశారు. రష్యా దేశంలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్కు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు....
మరో సారి విమానంలోనే ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ముంబయి-ఢిల్లీ ఏఐసీ 866 నంబర్ ఎయిర్ ఇండియా విమానం గగనతలంలో ఉండగానే 17ఎఫ్ సీటులో ఉన్న ప్రయాణికుడు రామ్ సింగ్ మద్యం తాగి విమానంలోనే బహిరంగంగా మల,మూత్ర విసర్జన చే�
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది....
బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే సోమవారం ఢిల్లీలోని ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర వాసి అయిన దూబే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....