Home » Author »saleem sk
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంప�
ఇండోనేషియా దేశంలోని అనక్ క్రాకటోవా భారీ అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా పేలింది.పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పేరొందిన ఇండోనేషియా, ఆగ్నేయాసియా ద్వీపసమూహాల్లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి....
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమాన యానానికి రెక్కలు వచ్చాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమ�
కరోనా మహమ్మారి అనంతరం యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.యువతీ, యువకులు జిమ్లో వ్యాయామం చేస్తుండగా, మైదానంలో ఆటలు ఆడుతుండగా, వ్యాయామం చేస్తుండగా,వేడుకల్లో డాన్స్ చేస్తుండగానే ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై
Bageshwar Baba against conversion: దేశంలో సాగుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా బాగేశ్వర్ బాబా సంచలన ప్రకటన చేశారు.(against conversion) బాగేశ్వర్ ధామ్కు చెందిన పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి హిందూ మతంపై ఒక పుస్తకాన్ని రాయనున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మాలతోపాటు హిందూ
ఢిల్లీ పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆసుపత్రిలో ఉన్న 20 మంది నవజాత శిశువులను కాపాడారు...
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండ�
ట్యూనీషియా సముద్ర తీరంలో వలసదారులతో వెళుతున్న మూడు పడవలు బోల్తా పడ్డాయి. మధ్యధరా సముద్రంలో మూడు వలస పడవలు బోల్తా పడిన తర్వాత ఐదుగురు ఆఫ్రికన్లు చనిపోయారని, మరికొంతమంది గల్లంతు అయ్యారని ట్యునీషియా కోస్ట్ గార్డ్ చెప్పారు....
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు ఆసుపత్రిలో కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ
కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం బెంగళూరు నగరంలో గురువారం రాత్రి నిరాడంబరంగా జరిగింది.నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె అయిన వాంగ్మయికి వరుడు ప్రతీక్ తో �
భారత వాతావరణశాఖ గురువారం ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ‘‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...చెట్టు నీడకై పరుగిడుతుంటే...కారు మబ్బులు కమ్ముతు ఉంటే’’ చెప్పలేని ఆ హాయి అంటూ ప్రజలు రుతుపవనాల ఆగమనంతో పాటలు పాడుకుంటున్నారు....
ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని, అలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు....
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగు చూసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఈవెంట్ సమయంలో తాను మైనర్ కాదని తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రే�
బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని....
ముంబయి నగర పరిధిలోని థానేలో మరో దారుణం వెలుగుచూసింది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం మరవక ముందే అదే తరహాలో ముంబయి వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి ముక్కలు కోసం కుక్కరులో వేసి వండాడు...
మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్తో కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూసిన కొన్ని రోజుల తర్వాత భోపాల్లో 20 ఏళ్ల యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది.ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయిందని యువతి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నార�
బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరవక ముందే ఆస్ట్రియన్ దేశంలోని రైలులో మంటలు అంటుకున్నాయి. ఆస్ట్రియన్ దేశంలో ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల రైలు సొరంగమార్గంలో వెళుతుండగా దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలో రేపు రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది...
తమ ప్రేమ పెళ్లిని పెద్దలు తిరస్కరించారనే ఆవేదనతో ప్రేయసీ, ప్రియులు కదులుతున్న బస్సులో విషం తాగిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగుచూసింది....
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి మళ్లీ పట్టాలెక్కింది.ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది....