Home » Author »saleem sk
Pakistani drone: దేశ సరిహద్దు ప్రాంతమైన అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ పై సరిహద్దు భద్రతా దళం జవాన్లు కాల్పులు జరిపారు.(BSF personnel shoot down) సరిహద్దుల్లోకి డ్రగ్స్(carrying narcotics) తీసుకువస్తున్నపాక్ డ్రోన్(Pakistani drone) ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశ�
ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత కోరమాండల్ డ్రైవర్, గూడ్స్ రైలు గార్డు సజీవంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న గూడ్స్ రైలు గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
అమెరికా దేశంలోని వర్జీనియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ ప్రాంతంలో చిన్న విమానం జెట్ ఫైటర్ ను ఛేజింగ్ చేసి వర్జీనియాలో కూలిపోయింది.
Karnataka accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్యా జిల్లా నాగామంగళ తాలూకాలోని తిరుమలపురా గ్రామం వద్ద ఇసుక లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వేగంగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.(Car-lorry collision) ఈ ప్రమాదంలో తుమ�
Petrol at Rs 200: హింసాకాండ చెలరేగిన మణిపూర్ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది.మణిపూర్లో మెయిటీ,కుకీ వర్గాల మధ్య హింస నెల రోజులుగా కొనసాగింది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.(violence hit Manipur) పెట్రోలు లీటరు ధర బ్లాక్ మార్
Odisha Train Accident: బాలాసోర్ రైల్వేస్టేషను వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. ఒడిషా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత బాలాసోర్(Balasore) ట్రాక్ మీదుగా మొట్టమొదటి గూడ్స్ రైలు వెళ్లింది.(First train movement) బాలాసోర్ స్ట�
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదంగా గుర్తించారు. కోల్కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్
బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే
Odisha Train Crash : మానవత్వం వెల్లివిరిసింది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.(People Queue Up) బాలాసోర్�
కోరమాండల్ ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్ మరియు చెన్నైలోని బెంగాల్ షాలిమార్ స్టేషన్ మధ్య నడుస్తుంది. యశ్వంత్పూర్ నుంచి వస్తున్న మరో ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్లోని పలు కోచ్లు పట్టాలు తప్పాయి. బహనాగా రైల్వే స్టే�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ శనివారం పలు రైళ్లు రద్దు అయ్యాయి.సాంకేతిక కారణాల దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ కింది రైళ్లను జూన్ 3వతేదీ నుంచి 9వతేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.
ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా 900కు దాటింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 233 దాటిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారికంగా ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని స్థానికులు చ�
Railways Minister Ashwini Vaishnaw:ఒడిశా రాష్ట్రంలో మూడు రైళ్ల ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల ప్రమాదాలు ఎలా జరిగాయి? ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మ�
Odisha trains accident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 230కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మొదట బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డ�
Coromandel Express derails: ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు విచారం వ్యక్తం చేశారు.
Coromandel Express derails : ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మరణించగా, మరో 179 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Coromandel Express collides : ఈ ప్రమాదం వల్ల పలు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి.
Coromandel Express Accident : శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.