Home » Author »Mahesh T
పర్పుల్ లెహంగాలో మెరిసిపోతున్న ప్రసన్నవదనం బ్యూటీ 'రాశి సింగ్' లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cm Revanth Reddy Meets Microsoft CEO Satya Nadella: ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో బంజారా హిల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శంతకుమా
2025 కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ప్రపంచ దేశాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. అయితే మొదటగా ఏ దేశం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుందో తెలుసా?
‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కి ముందు విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్.. ఈ కటౌట్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం గమనార్హం.. ఇప్పటివరకు ఇదే పెద్ద భారీ కటౌట్.. అదే విధంగా ఇప్పటి వరకు �
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ వచ్చింది... వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని కొనియాడారు.
Telangana Assembly Session : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళి.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు..
రైతు భరోసా మార్గదర్శకాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. పంటలు వేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం..
టీమ్ ఇండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి విజయ రహస్యం.. 25 ఏళ్ల సర్వీస్ ఉండగానే కొడుకు కోసం ఉద్యోగం వదులుకొని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నితీష్ ను ప్రోత్సహించిన తండ్రి ముత్యాల రెడ్డి
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు భేటీ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు మరికొన్ని సమస్యలపై చర్చించినట్లు తెలుస్తుంది.. అయితే నాగ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పి�
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షల�
నేడు గోవాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ను పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఈ రోజు (శనివారం, నవంబర్ 30, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...