Home » Author »tony bekkal
సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈడీ తరపు న్యాయవాది దినేష్ అరోరా వాదనలు వినిపిస్తూ.. రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు
సివిల్ సర్వీసెస్ (మహిళా నియామకాల ప్రత్యేక చట్టం) నిబంధన 1997కు సవరణ చేసి 35 రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. వాస్తవానికి ఇంతకు ముందే పోలీస్ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించారు
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు
విమాన మార్గాల ప్రత్యేకతలను పరిశీలిస్తే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రధాన నగరాలతోపాటు డెహ్రాడూన్, పితోర్గఢ్ లాంటి అనేక ఇతర ప్రదేశాలకు ప్రారంభ రూట్ నెట్వర్క్ స్వల్పకాలిక విమానాలను కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
వాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.
జూలై 2023లో ఆవిష్కరించబడినప్పటి నుంచి హార్లీ డేవిడ్ సన్ X440 భారతదేశం అంతటా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లను ఆకర్షించింది. తద్వారా తన ప్రదర్శన నుంచి కేవలం ఒక నెలలోనే 25000 బుకింగ్లను సాధించింది.
ఢిల్లీ లోక్సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు.
పస్మండ అనే పదాన్ని సామాజికంగా వెనుకబడిన లేదా ఏళ్ల తరబడి అనేక హక్కులను కోల్పోయిన ముస్లింల కులాల కోసం ఉపయోగిస్తారు. వీరిలో వెనుకబడిన, దళిత, గిరిజన ముస్లింలు కూడా ఉన్నారు.
సిక్కిం, లధాఖ్ ప్రాంతాలలో హిమానీనదం దిగువన నీరు కరగడం వల్ల ఏర్పడే పెద్ద సరస్సులే ఇవని ఆయన చెప్పారు. ఈ సరస్సులలో చాలా నీరు పేరుకుపోతుందని, పెద్ద ఎత్తున చేరిన నేరుగా ఒక్కసారిగా విచ్ఛిన్నం అయి పెద్ద ఎత్తున వరదలా పొంగుతుందని అంటున్నారు.
కోపంతో ఉన్న శిబిరం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేసినట్లు నేను విన్నాను. మూడు నెలలు మాత్రమే అయ్యాయి. హనీమూన్ కూడా ముగియలేదు. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. కేవలం మూడు నెలల్లోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి
మా ఉత్పత్తుల విలక్షణమైన గుర్తింపు మాకు ఒక ఆకాంక్షాత్మక బ్రాండ్గా మారడానికి సహాయపడింది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు విలక్షణమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకునే నూతన యుగపు కొనుగోలుదారులను మేము చూస్తున్నాము
చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు.
చంద్రశేఖర్ సింగ్ ఒక సంవత్సరం 210 రోజులు, కేదార్ పాండే ఒక సంవత్సరం 105 రోజులు, భగవత్ ఝా ఆజాద్ ఒక సంవత్సరం 24 రోజులు, మహామాయ ప్రసాద్ సింగ్ 329 రోజులు బీహార్లో సత్యేంద్ర నారాయణ్ సిన్హా 270 రోజులు, హరిహర్ సింగ్ 117 రోజులు, దీప్నారాయణ్ సింగ్ 17 రోజులు ముఖ్యమంత్ర
గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం?
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం తన పోటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు