Home » Author »tony bekkal
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు.
నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు.
అణు కర్మాగారాల్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను అమర్చడానికి కూడా ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. అందుకే ఇరాన్ ఏ స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తుందో తెలియడం లేదు
Earthquake in Delhi NCR: ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గుర�
బీహార్ కుల గణనకు సంబంధించి 36 శాతం అత్యంత వెనుకబడిన వారి సంఖ్య వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఈ 36 శాతం మందికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా మరెవరు అధికారంలో ఉన్నా వెనుకబడిన తరగతులను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని మండపడ్డారు
బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, రాష్ట్ర మొత్తం జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (OBC), అత్యంత వెనుకబడిన తరగతుల (EBC) వాటా 63 శాతం. రాష్ట్ర మొత్తం జనాభా 13.07 కోట్లు. ఇందులో EBC (36 శాతం) అతిపెద్ద సామాజిక వర్గం, OBC (27.13 శాతం) తర్వాతి స్థానంలో ఉంది.
కుల గణన డేటా చాలా వరకు అంచనాల ప్రకారం వచ్చింది. ఇది అభివృద్ధి చెందిన కులాలకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వెనుకబడిన, ఇతర వెనుకబడిన కులాలకు ఈ సంఖ్య ఒక కంఫర్ట్గా ఉంది.
214 కులాలు కాకుండా ఇతర కులాలను కూడా 215 నంబర్గా నివేదికలో పేర్కొన్నారు. లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 13,07,25,310 మంది. సర్వే చేసిన మొత్తం కుటుంబాల సంఖ్య 2,83,44,107. ఇందులో మొత్తం పురుషుల సంఖ్య 6.41 లక్షలు కాగా, మహిళల సంఖ్య 6.11 లక్షలు
బీహార్లో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. వీరి సంఖ్య 10,71,92,958 మంది. ఇక ముస్లింల సంఖ్య 2,31,49,925 మంది ఉండగా క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కుల సంఖ్య 14,753, బౌద్ధుల సంఖ్య 1,11,201, జైనుల సంఖ్య 12,523 మంది ఉన్నారు.
Samsung ఇటీవల ప్రారంభించిన Galaxy ZFold5, Z Flip5 స్మార్ట్ ఫోన్స్ భారతదేశంలో గొప్ప ప్రారంభాన్ని సాధించాయి. 150,000 ప్రీ-బుకింగ్స్ పొందాయి. ఇది ఇంతకు ముందు తరం ఫోల్డబుల్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువ.
గ్లిఫ్ ఇంటర్ఫేస్ స్క్రీన్పై చూడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. వినియోగదారులు కాంటాక్ట్లు, యాప్లకు వ్యక్తిగతీకరించిన కాంతి, సౌండ్ సీక్వెన్స్లను కూడా కేటాయించవచ్చు, తద్వారా ఇన్కమింగ్ నోటిఫికేషన్ల కంటే ఒక అ�
బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా..
ఫార్ములాలో జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే కావేరీ వివాదం జూన్ తర్వాతే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
9 ఏళ్ల బీజేపీ పాలనలో యువతకు నిరుద్యోగం తగ్గలేదన్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి అంటే ధరలను నియంత్రించడం, ఉపాధిని పెంచడం, దేశీయ పొదుపులను పెంచడం, రుణాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమని అన్నారు
వ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ తన పాదయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ ప్రయాణంలో ఎంతో మంది రైతులు, మహిళలు, యువతను కలిశానని అన్నారు.
2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తల ప్రకారం, ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. ఇక్కడ లభించిన జీవుల పెంకులు, మొక్కల పుప్పొడి మూలాలను కనుక్కున్న తర్వాతే ఈ విషయాన్ని చెబుతున్నారు
కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లు తగినంత పరిమాణంలో అందుబాటులోకి వచ్చినప్పుడు నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 'క్లీన్ నోట్ పాలసీ' కింద నోట్లను ఉపసంహరించుకోవాలని ని�
అనేక సార్లు సంఘ్ చీఫ్ కూడా సాంప్రదాయ ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగడం గురించి, కొన్నిసార్లు థర్డ్ జెండర్ లను తీసుకురావడం గురించి, కొన్నిసార్లు మహిళలకు సమాన హోదా కల్పించడం గురించి మాట్లాడుతున్నారు.