Home » Author »tony bekkal
బస్ సీటు రంగు ముదురు రంగులో ఉండటమే కాకుండా రంగు మరింత ముదురు రంగులో కనిపించేలా దీని డిజైన్ ఉంటుంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముదురు రంగు మాత్రమే కాదు, దానిపై గ్రాఫిక్ డిజైన్లను ఎందుకు తయారు చేస్తారు
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.
నెతన్యాహూ, మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే మూడు-నాలుగు రోజులుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం ఇదే మొదటిసారి.
రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో..
ఐక్యరాజ్యసమితి చేసిన ఈ ప్రకటనను యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ కారణంగా ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత 1948లో యూదు నాయకులు ఇజ్రాయెల్ను సృష్టిస్తున్నట్ల�
ఈ దాడి అంనతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. యుద్ధం వాళ్లు ప్రారంభించారని, దానికి వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు
గాజా నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ సీనియర్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు. ఈ తాజా దాడి యాభై ఏళ్ల నాటి 1973 యుద్ధం నాటి బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది
దీనితో పాటు, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్లను అనుసరించాలని ఇజ్రాయెల్కు భారత ప్రభుత్వం సూచించింది. భారత పౌరులు అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
అల్-అక్సా మసీదు జెరూసలేం నగరంలో ఉంది. ఇటీవలి కాలంలో యూదులు తమ పవిత్ర పండుగలను జరుపుకోవడానికి ఇక్కడకు వచ్చారు. టెంపుల్ మౌంట్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ యూదులు ప్రార్థన చేస్తారు.
ఇజ్రాయెల్లోకి హమాస్ రాకెట్ దాడి కారణంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్ సరిహద్దు సమీపంలో రోడ్లను మూసివేసాయి. ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్రమైన తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్లో అగ్రగామిగా ఉంటూ, సబ్స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్లామ్ డెకరేటివ్ లామినేట్లు, కాంపాక్ట్ లామినేట్లు, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ క్లాడ్లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర�
సమీక్షా సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ ఎమ్మెల్యేలతో పాటు పాల్గొన్నారు
నర్గెస్ మొహమ్మది, ఇది పేరు కాదు.. మానవత్వం, ఓదార్పు, బలమైన నాయకత్వానికి పర్యాయపదం. మహిళల సాధికారత, వారి హక్కుల కోసం ఆమె బలంగా పోరాడుతున్నారు. నిజానికి ఈ కాలంలో కూడా వారు చాలాసార్లు అణచివేత, దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహం దుబాయ్లో జరిగింది. ఈ వివాహానికి దాదాపు 17 మంది బాలీవుడ్ ప్రముఖులను చార్టర్డ్ విమానం ద్వారా ఆహ్వానించారు. పెళ్లిలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు.
అనంతరం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రధాని మోదీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు. తోలుబొమ్మలాటకు స్పూఫ్ గా అదానీ అని రాసున్న అక్షాల్లోంచి వచ్చిన దారాలతో మోదీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు.
నిందితులు.. సబ్ఇన్స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
సాధారణ ప్రపంచంలో నివసించే వ్యక్తుల కంటే ఎక్కువ కాలం జీవించే కొన్ని ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. దీనితో పాటు, ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది.
స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం �