Home » Author »tony bekkal
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి బీకే హరిప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి
ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు
ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసుల సేవ సామాన్యుల్లో నవ్వులాటగా మారింది. వీడియోలో ప్రజలు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజల మీద జరిగే దాడులకు వీళ్�
రాంచీలో భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్ను ఈడీ విచారించాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన అభివర్ణించారు
నెహ్రూ నుంచి అటల్, మన్మోహన్ల వరకు సాగిన ప్రయాణాన్ని, దేశ ప్రయోజనాల కోసం వారు చేసిన కృషిని కూడా ఈ సభ చూసిందని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కలిసి పనిచేయాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను అని ప్రధాన మంత్రి అన్న
శంముగన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. కొద్ది రోజుల క్రితం చంద్రాయన్-3ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తాజా రాకెట్ రూపొందించారు. ఇకపోతే వినాయకమండపం వద్ద ఏర్పాటు చేసిన చంద్రయాన్-3కి సంబంధిం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్ను గట్ట
భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అంబేద్కర్ ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ గుర్తు చేశారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారని అన్నారు
చిత్తశుద్ధి తుఫాను వల్ల నాశనం అయ్యేది కాదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇచ్చే చిన్న రాయితీలు, వారి నిజాయితీతో నిర్మించబడినవి. వాటిని కూడా తొలగించలేం. కానీ కొన్ని ఒప్పందాలు వాటిని కూడా ధ్వంసం చేయవచ్చు
వీరందరితో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లోనే సోనియాను భారతమాతగా చిత్రించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
దీన్ని ప్రస్తావిస్తూ సనాతన ధర్మ వివాదం భగవత్ వల్లే ప్రారంభమైందని పవన్ ఖేరా అన్నారు. కులం గురించి, కుల వివక్ష గురించి భగవత్ మాట్లాడటం వల్లే.. ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యాలు చేశారని ఆయన వెనకేసుకొచ్చారు.
ప్రస్తుతం పీఎఫ్పై అందుతున్న వడ్డీ తక్కువగా ఉంది. EPFO 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF పై వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. EPF వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, PF వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింద�
ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు
షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు(ST), ఇతర వెనుకబడిన తరగతుల(OBC)కు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచాలని కూడా సీడబ్ల్యూసీ పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది
2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రోను నడపాలని, అందుకు 18 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే డీఎంఆర్సీ దానిని సవాల్గా తీసుకుని ఆరు నెలల్లోనే పనులు పూర్తి చేసిందని అనూజ్ దయాల్ తెలిపారు.
మన సమాజం అనేక సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని, సౌకర్యాలను, విద్యను దూరం చేసింది. కులం ఆధారంగానే ఇవి జరిగాయని చెప్పాల్సిందే. అయితే రిజర్వేషన్లు వారికి చేయూతనిచ్చాయి
గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ 2008లో టెస్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు. ఎలోన్ మస్క్, సెర్గీ బ్రిన్ చిరకాల స్నేహితులు. మస్క్ కొన్నేళ్లుగా బ్రిన్ సిలికాన్ వ్యాలీ ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించేవాడు. ఈ సమయంలో నికోల్ షానహన్కు మస్క్ మరి
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.