Home » Author »tony bekkal
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పుల్వామా జరిగినప్పుడు మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మన కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యయన నివేదిక విడుదలైంది. దాని ప్రకారం, దేశంలోని మూడు అంచెల్లో లోక్సభ నుంచి పంచాయతీ స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు మొత్తం రూ. 10 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
సూర్యాస్తమయం దాదాపు 12:43కి జరుగుతుంది. ఆ వెంటనే 40 నిమిషాల తర్వాత అంటే 1:30కి సూర్యోదయం జరుగుతుంది. ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు
ఈ ఘటనలో గ్రామంలోని వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని మహిళ అత్తమామలు ఆరోపించారు. ఇక ఈ అంశంపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో మరింత తీవ్రమవుతోంది
ఈ సందర్భంగా సుప్రీం కోర్టుపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై దృష్టిని ఆకర్షించిన సీజేఐ, తాను విమర్శలను ఆశావాద దృక్పథంతో చూస్తానని, ఇది వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అన్నారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్పై అభిశంసన విచారణ అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్కార్తీ నుంచి ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ తన కుమారుడికి విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి
ఇది భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. అయితే ఇందులో ఆసక్తికరంగా, కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమని చూయించారు. పీఓకే, అక్సాయ్ చిన్ లు ఇండియాలో భాగంగా ఉన్నాయి.
రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్తో పాటు స్పేస్ గ్లోవ్ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఎలాన్ మస్క్ తన చిన్నతనంలో దారుణంగా దెబ్బలు తినడం వల్ల అనేక సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. చిన్నతనంలో బెదిరింపుల కారణంగా దెబ్బల బారిన పడినట్లు ఈ పుస్తకంలో వెల్లడైంది. కొట్టడం చాలా తీవ్రంగా ఉండేదట. అందుకే మస్క్ ముఖం వికృతంగా మారిందట.
రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్లో చెప
ఎంఓఎఫ్ఎస్ఎల్(MOFSL) 70,500 రూపాయల వద్ద తక్షణ మద్దతుతో దిగువ స్థాయిలలో నిరంతర సంచితాన్ని సూచించింది. అయితే బలమైన మధ్యస్థ-కాల మద్దతు 68,000 రూపాయలుగా ఉంది.
4-వీలర్ EV విభాగంలో 70% పైగా ఆధిపత్య మార్కెట్ వాటాతో, TPEM అత్యాధునిక సాంకేతికతలు, వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా స్థిరంగా తన మార్గదర్శక స్ఫూర్తిని ప్రదర్శించింది
స్కిల్ ఇండియా డిజిటల్ అనేది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక వేదిక. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విజయవంతమైన G20 ప్ర�
దీంతో పాటు కాంగ్రెస్ పెద్ద మనసుతో అందరినీ వెంట తీసుకెళ్తోందని అజయ్ రాయ్ అన్నారు. ఇంతటితో ఆగకుండా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ తమతోనే ఉంటారా లేదా అనేది ఆయన మనసుకు తెలిసి ఉండాలంటూ విభజనకు సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు
ఈ విమానంలో కెప్టెన్ సునీల్, కెప్టెన్ నీల్, ధ్రువ్ కోటక్, లార్స్ సోరెన్సెన్ (డెన్మార్క్), కేకే కృష్ణ దాస్, ఆకర్ష్ షెథి, అరుల్ సాలి, కామాక్షి (మహిళ) ఉన్నారు. భారీ వర్షం కారణంగా ఘటన సమయంలో ఎయిర్పోర్టులో 700 మీటర్ల మేర కనిపించిందని డీజీసీఏ తెలిపింది
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి
ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
ఇదొక్కటే కాదు, ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు బెనర్జీ సానుభూతి చూపడం లేదని చౌదరి అన్నారు. ఖోకా బాబు అంటే తన మేనల్లుడు అభిషేక్ విషయానికి వస్తే మాత్రమే బెంగాల్ సీఎం తన బాధను వ్యక్తం చేస్తారంటూ విమర్శించారు