Home » Author »tony bekkal
జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు పరిస్థితిని మరింత మార్చింది. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతో నితీశ్ కుమార్ కలిసి ఉన్న చిత్రం బయటకు వచ్చింది. ఇక్కడి నుంచే బీజేపీ వైఖరిలో మార్పు ప్రారంభమైనట్లు కనిపిస్తో
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై గురువారం రాత్రి లోక్సభలో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మాట్లాడుతూ బీఎస్పీ లోక్సభ సభ్యుడు కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు
రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేను హెచ్చరించారు
సబ్కా సాథ్, సబ్కా వికాస్ వంటి నినాదాలు ఇచ్చే పార్టీ ఇదే. ఇదీ దేశ పార్లమెంట్ పరిస్థితి. పార్లమెంట్ నుండి వీధుల వరకు బిజెపి ముస్లిం సమాజంపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతోంది
ఈ రిఫ్రెష్ చేయబడిన గుర్తింపులో ఒక భాగముగా ట్రూకాలర్ ఏఐ ఐడెంటిటి ఇంజన్ లో భాగంగా, ట్రూకాలర్ యూజర్లు సెర్చ్ కాంటెక్స్ట్ అనే ఒక శక్తివంతమైన మోసం-వ్యతిరేకమైన ఫీచర్ ను పొందుతారు
వాస్తవనానికి నూతన వాక్సీన్ విధానం గురించి మీడియా ప్రశ్నించిన సందర్భంలో ఇది జరిగింది. అనంతరం తన మంత్రిని కౌగిళించుకున్నారు నితీశ్
జాతీయ అసెంబ్లీ దాని రాజ్యాంగ పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందు రద్దు చేయబడినందున, రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 నవంబర్ 7 నాటికి అసెంబ్లీని రద్దు చేసిన 90 రోజులలోపు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది
జనాభా నియంత్రణను మెరుగైన మార్గంలో అమలు చేసే రాష్ట్రాల్లో లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ భయాందోళనలను పరిష్కరించడానికి, 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనలో 2001 వరకు డీలిమిటేషన్ను నిలిపివేసేందుక�
జై పాండా 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని కేంద్రపరా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2009 వరకు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అ
ఇక ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం గురించి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. సంబంధాలను సాధారణీకరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పాలస్తీనా సమస్య మనకు చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు
ఉదయనిధి స్టాలిన్ తన ప్రకటనలో సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని రద్దు చేయాలని ఆరోపించారు. ఇక సెప్టెంబర్ 2 న ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.
పంచాయతీ ఎన్నికలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు
జనాభా గణన 2021లో నిర్వహించాల్సి ఉంది. అయితే అది ఇంతవరకూ జరగలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఏమీ చెప్పలేము. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఉంటుంది. అంటే జనాభా పరంగా లోక్సభ నియోజకవర్గాన్ని పునర్నిర్మించి, అప్పుడే ఈ చట్టం అమలులోకి వస్తుంది
పాత పార్లమెంట్ భవనానికి బయటి నుంచి అతిథులు వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైంది. పాత పార్లమెంట్ భవనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది
న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు
బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది
బెంగాల్కు చెందిన 11 మంది మహిళా ఎంపీలు లోక్సభకు చేరుకోగా, అందులో 4 మంది ఎంపీలు సినీ నేపథ్యానికి చెందిన వారే. నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, శతాబ్ది రాయ్ తృణమూల్ నుంచి ఎంపీలుగా గెలిచారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వ ఉద్దేశాలు ఏమిటో మాకు మరింత స్పష్టత రావాలి. లాలూ యాదవ్ కాలం నుంచి ప్రాతినిధ్యం పెంచాలన్నది మీ ఆలోచన అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా ఇస్తే తప్ప సాధ్యం కాదని మా పార్టీ నమ్ముతోంది
మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు సాగడాన్ని కులవాద పార్టీలు సహించలేవని బీఎస్పీ అధినేత మాయావతి నిప్పలు చెరిగారు. బిల్లు ఆమోదానికి పూర్తి సహకారం అందిస్తామని, సీట్లు పెంపకం అనంతరం ఎలాంటి రాజకీయాలు చేయకూడదని మాయావతి సూచించారు.