Home » Author »tony bekkal
కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్ను "గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్" అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
IIIT హైదరాబాద్, NIT వరంగల్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT), వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి కొన్ని కళాశాలలను సందర్శించటం ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగించాలని డెలివరూ ప్రణాళిక చేస్తోంది.
తెలంగాణలో మోనిన్ తమ కార్యకలాపాలను ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమర్ధవంతమైన నాయకత్వంలో, పెట్టుబడిదారులు తెలంగాణలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా మా విధానాలను సరళీకృతం చేయడానికి వీలైనంతగ
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “సమయం రానివ్వండి. దేశ ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందనేది కేసీ వేణుగోపాల్ చెప్పారు.
సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా సహా ప్రముఖ నేతలు మోదీకి ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. మోదీ రాకతో పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తి�
మెహకార్కు చెందిన మురళీధరరావు మాణిక్రావు కులకర్ణి అనే వ్యక్తి 1965 ఏప్రిల్ 25న రెండు గేదెలు, దూడను దొంగిలించిన ఘటనపై మెహకార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు
కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు.
గ్రామీణ రూట్లలో నడిచే బస్సుల వేళలను నిర్ణయించనున్నారు. బస్సు సాయంత్రం 7 గంటలకల్లా గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే ఉదయం 7 గంటలకే తప్పనిసరిగా ప్రారంభం కావాలని ఆదేశించారు. సగటు రూ.20 కోట్ల ఆదాయం రావాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సెషన్లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంత�
స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడ�
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు
జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.