Home » Author »vamsi
భారత్లో పెట్రోల్ రేట్ల ప్రభావమో, స్మూత్ డ్రైవింగ్పై ఇంట్రస్టో తెలియదు కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండోరోజు కొనసాగుతోంది.
‘మా’ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆగట్లేదు.
చంద్రబాబు ఓ గంటసేపు కళ్లు మూసుకుంటే, మేమేంటో చూపిస్తామని అన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.
కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈరోజు(22 అక్టోబర్ 2021) ఉదయం 10 గంటలకు ప్రసంగం చేయనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈమేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రకటన చేసింది.
బంగ్లాదేశ్లోని దుర్గా పూజ మందిరంలో హిందువులపై మతపరమైన హింసను ప్రేరేపించేలా చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తున్నాయి.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించింది. మనదేశంలో కూడా వైరస్ విస్తరణ వేగం చాలావరకు తగ్గింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్ధేశ్యమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై హింస పెరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది.
మనీ మోసాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ సాయంతో ఇటీవలికాలంలో ఈ మోసాలు ఇంకా ఎక్కువయ్యాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని దేశమంతా భావించినా.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించట్లేదు.
పోలీస్.. ఆ పదం వింటేనే గుండెల్లో వణుకు పుట్టే పరిస్థితి.
పండుగ సీజన్లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.