Home » Author »veegam team
కరోనావైరస్ మహమ్మారిని నివారించే ప్రయత్నాలకు ముందే స్టెఫానీ హోల్లోవెల్ పెయింటింగ్, బేకింగ్, స్థిరమైన తోటపనితో ఇంట్లో బిజీగా ఉన్నారు. ఆమె డల్లాస్, టెక్సాస్ ఇంటి లోపల ఉండవలసి వచ్చింది.
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇల్లు దాటి బయటకు రావడం లేదు. పిల్లలు, పెద్దలు
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో మెుత్తం లాక్ డౌన్ చేయబడింది. దాంతో విమానాలు తిరగటం ఆగిపోయ్యాయి. రైలు నడవటం తగ్గింది. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్ర�
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిణామం ప్రజల వ్యక్తిగత
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వల్ల ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కారణంగా కొత్త కొత్త పదాలు వాడుకలోకి వస్తున్నాయి. కొవిడియట్, కరోనిక్ లాంటి చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరికొన్ని పదాల గురించి తెలుసు�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. చిన్న, పెద్ద.. ముసలి, ముతక.. పేద, ధనిక... అనే తేడా లేదు అందరిని కరోనా వణికిస్తోంది. కరోనా భయంతో జనాలు
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
అడ్రియన్ మరియు స్టువర్ట్ బేకర్ వివాహం చేసుకుని 51 సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. వారి కుటుంబం వారిని విడదీయరానిదిగా, స్ఫూర్తిదాయకమైన జంటగా పిలిచేవారు. మార్చి 29 న, కోవిడ్ -19 బాధపడుతూ వారిద్దరూ మరణించారు. కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే దూరం అయ్�
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు.
రామ్ చరణ్ వీడియోను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. లాక్ డౌన్ పాటిస్తూ వెలుగుల్ని ప్రసరింపచేయాలని ట్వీట్ లో కోరారు