Home » Author »veegam team
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వాని�
వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ
ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో సెలెబ్రిట్సీతో సహా అందరు ఇళ్లకే పరిమ
ఎవరైనా వ్యక్తి సెలబ్రిటీగా మారి తన విజయాన్ని సాధించిన తర్వాత మీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఆ వ్యక్తి విజయం సాధించటానికి ముందు ఎలా ఉండేవారు, వారి ఇల్లు, జీవన విధానం ఏమిటి ? ఇక సెలబ్రిట్సీ గురించి అయితే చెప్పనక్కర్లేదు
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు 11మందికి కరోనా సోకింది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా మారింది. విందుకు హాజర�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు
చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. 200కు పైగా దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు కీలక
కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్
కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా వ్యాప్తిచెందటంతో ఎవ్వరు ఇళ్లనుంచి బయటకు రావటంలేదు. ముందుగా సెలబ్రెటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా త్రిషా టిక్ టాక్ అకౌంట్
పూజా హెగ్డే మదర్ లతా హెగ్డే: పూజా ఓ ఇంటర్వ్యూలో తన మదర్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ మాకెప్పుడు మోటివేషనల్ స్పీచ్చులు ఇవ్వలేదు. కానీ, ఆమె చెప్పిన ఓ ఉదాహరణ మాకు చాలా నేర్పింది. ఆమె తన జీవితంలో నడిచిన విధానం నాకు ఎంతో ఇన్పైరింగ్. ఆమె సొంతంగా ఓ
కరోనా భూతం ఎవరినీ వదడంలేదు. ముఖ్యంగా కరోనా బాధితులకు ట్రీట్మెంటే చేసే డాక్టర్లుకు కూడా ఈ వ్యాధి సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని AIIMS హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంత
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించండి. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10వేల �