Home » Author »veegam team
మనుషులు వాలీబాల్ ఆడడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ కుక్కలు వాలిబాల్ ఆడటం ఎప్పుడైనా చూసారా..? అయితే ఇప్పుడు చూడండి. నార్వేలోని బీచ్ పక్కనే వాలి బాల్ గేమ్ కోర్టు ఉంది. అక్కడికి వాలీబాల్ ఆడడానికి కొంతమంది ప్లేయర్స్ వచ్చారు. వారితో పాటు కియారా అన�
జనవరి 21 న యుఎస్ కరోనావైరస్ మొట్టమొదటి కేసును నిర్ధారించడానికి ముందే, వ్యాప్తి ముప్పు అని ట్రంప్ పరిపాలన యంత్రాంగానికి తెలుసు. ఈ వ్యాధి ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతున్నందున, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రపంచవ్యాప్త మహమ్మారి చాలా ఎక్కువగా ఉందన�
COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.
ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ దేశ మెడికల్ రిజిస్టర్లో తిరిగి చేరారు. వారానికి ఒక షిఫ్ట్ పని చేయనున్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. సంసారం సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఆమె దారి తప్పింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భార్య దారుణానికి ఒడిగట్టింది. లాక్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మన భారత దేశంలోనూ లాక్ డౌన్ విధించారు. చాలా స్ట్రిక్ట్ గా
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బ�
తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.
భారత్ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
మర్కజ్ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.
లాక్డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు.
కరోనా వైరస్ భారత్లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది..