Home » Author »veegam team
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోవడంతో అతడు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టారు.
దివంగత నటి మనోరమ కొడుకు భూపతి అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది. చెన్నైలోని స్థానిక టీనగర్లోని నీలకంఠం మెహతా వీధిలో భూపతి కుటుంబ
COVID-19 మహమ్మారి సమయంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు కష్ట సమయాలను ఎదుర్కోవలసి వస్తోంది. భోపాల్కు చెందిన ఒక వైద్యుడు తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి తన కారులో నివాసముంటున్నందుకు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు.
అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.
మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది.
కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో వేలాది మంది వలస కార్మికులు తక్కువ డబ్బు, ఆహారంతో తమ స్వగ్రామాలకు బయలుదేరారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కానీ అదే ప్రక�
అమెరికాలోని మిచిగాన్లో ఒక వ్యక్తి ఆరు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లి, తన నవజాత మనవడిని గాజు కిటికీ ద్వారా చూశాడు.
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.
ఏపీలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 348కి చేరాయి. వైజాగ్ లో ముగ్గురు పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్నెస్పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ లాక్డ�
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 209 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి.
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండి సమయాన్ని గడపాటానికి