Home » Author »veegam team
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా న
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో క�
తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్న మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం ప్రియులకు సీఎం కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. లాక్
మేడ్చల్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. తన సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. రాజ బొల్లారం గ్రామ పంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) వెల్డింగ్ పని చేస్తుంటాడు. అతనికి భార్య లక్ష్మి ఉంది. సంతానం
తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల
మోడీవచ్చారు...లాక్డౌన్ పెంచారు. కరోనా తగ్గేవరకు మనకు ఈ ఇంట్లోనే ఉండటం తప్పదేమో! మనలో చాలామంది నిజంగా ఆఫీసులు మిస్ అవుతున్నాం. ఫ్రెండ్స్తో కలవడం....ఆఫీసు అయిన తర్వాత జాలీగా... నచ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET-2020) మొదటి విడత కౌన్సిలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల (ఏప్రిల్ 20,2020)లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు దేశవ్య�
కరోనాను అడ్డుకోవడానికి లాక్డౌన్ పాటిస్తున్నారు. రోజుల తరబడి ఇంట్లోనే. ఇదే అసలు సమస్యగా మారింది. భర్త కొడుతున్నాడంటూ చాలామంది మహిళలు రిపోర్ట్ చేస్తున్నారు. గృహహింస కేసులు పెరుగుతుండటంతో జాతీయ మహిళా కమిషన్ ఓ వాట్సాప్ నెంబర్ను మహిళల కో
హైదరాబాద్లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యంత నష్టపోయిన దేశాలలో ఇటలీ ఒకటి. దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నమాఫియా ముఠాలు స్థానిక మద్దతును పొందుతున్నారు.
COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.
భయాందోళనతో భారతీయులు లాక్డౌన్కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్డ్రా చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.