Home » Author »veegam team
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం...మొబైల్...మళ్లీ బెడ్ ఎక్కడం.
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి.
కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది.
భారత్లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్తో భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.
లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.
ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధ
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశంలో కూడా కరోనా కలవర పెడుతోంది. లాక్ డౌన్ తో వైరస్ నివారణ కాదని..అది కరోనాను అరికట్టలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటాపాటి పుల్లారావు తెలిపారు.
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ �
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. అంతేకాదు సోషల్ డిస్టేన్స్ మస్ట్. కానీ కొన్ని చోట్ల జనాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు సంఖ్య
డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏజ్ వచ్చిపడిన ఫీలింగ్. మానసిక, శారీరక ఒత్తిడికి ఇది సింబల్. ఇంట్లోనే, ఉన్నవాటిని వాడి నల్లటి వలయాలను తొలగించటం ఎలానో చూద్దాం! నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే? కళ్ళ చుట్టూ ఉండే ప్రాంతంలో చర్మం పల్చగా, సున్నితంగా ఉంట