Home » Author »veegam team
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పరీక్షించే రాపిడ్టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజి�
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హత్యాయత్నం చేసింది. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.
కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైనవి మినహా అన్ని
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే
పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్త�
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య