Home » Author »veegam team
ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోడీ నుంచి ప్రకటన వెలువడగానే.. వలసకూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చేశారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా
కరోనా ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తిస్తుంది? ఇప్పటికీ అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపించిందని తొలుత భావించారు. తర్వాత సీన్ మారిపోయింది.
కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో వుండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రెండో విడత ఉచిత బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరణ, పరీక్షలు, పాజిటివ్గా నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైప
ఏదైనా ఒక ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడినా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధాన్ని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2020న లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు మోడీ మాస్క్తో ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రసంగం తరవాత తన ట్వి�
ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కి కాల్ చేస్తాం. అంబులెన్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో, అసలు ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రాబ్లేమ్ త్వరలోనే పోనుంది. Hero MotoCorp మంగళవారం (ఏప్రిల్ 14, 2020)న కరోనా వైరస్కు వ్యతిరేకంగా భారతదేశ పోరులో సహాయపడటానికి Responder Mobile Ambulan
ఇండోనేషియా Kepuh గ్రామంలోని ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. అక్కడ రాత్రిపూట దెయ్యాలు తిరుగుతున్నాయి. ఆ దయ్యాల పేరే కరోనా దెయ్యాలు. అసలు విషయం ఏంటంటే, ఈ గ్రామంలో ప్రజలను బయటికి రాకుండా భయపెట్టాలని ఆలోచనతో దెయ్యాల రూపంలో కొంతమందిని నియమ�
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్న యాప్ టిక్ టాక్. ఈ యాప్ లో వచ్చే ఛాలెంజ్ లను చిన్నపిల్లడి నుంచి ముసలివాళ్ళ వరకు స్వీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. రీసెంట్ గా అహీ ఛాలెంజ, ఎమోజీ ఛాలెంజ్ ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇక వీటితోపాటు ఈ య�
కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని బలాలు వాడుతున్నాయి. కొన్ని మాత్రమే సూపర్ సక్సెస్. ఆ దేశాలను పాలిస్తున్నవాళ్లెవరో తెలుసా? న్యూజిలాండ్ : న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardern. ఆమె ఎమోషనల్ లీడర్. కరో�