Home » Author »veegam team
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా
కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
నిబంధనలు పట్టించుకోరు. ఫీజుల్లో నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా అడ్మిషన్లు. అందినకాడికి దోపిడీ. ఇదీ ఏపీలోని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల తీరు. కాలేజీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.
ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులకు మాత్రమే ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదేమి పట్టించు�
ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్లో తెలియజేశారు. వీటిలో
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా
ఒకప్పుడు పీఎఫ్(Provident Fund) బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. టెక్నాలజీ పుణ్యమా అని సీన్ మారింది. పీఎఫ్ వివరాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు.