Home » Author »veegam team
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
కరోనా లాక్ డౌన్ టైమ్ లోనూ ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ రూ.20 కోట్లకు చంద్రబాబునాయుడుకు అమ్ముడుపోయారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పుడు వాదోపవాదాలు జరుగు�
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
సినీ నటి రాధికా ఆప్టేకు బోల్డ్ యాక్ట్రస్ గా గుర్తింపు ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. పాత్ర ఏదైనా సై అంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా
కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని
లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వైన్స్ షాపులు క్లోజ్ లో ఉన్నాయి. మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు
కడుపున పుట్టిన పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేది తల్లి. నిత్యం వారి క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే దైవంతో సమానం అంటారు. కానీ ఆ తల్లి మాత్రం
ఈ లాక్డౌన్తో మనం, సెలబ్రెటీలు అందరు ఇళ్లకే పరిమితం. మనకు లాక్డౌన్ అంటే ఇబ్బందికాని… సెలబ్రిటీలదేముంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు…సర్వహంగులు..అసలు ప్రపంచమే వాళ్ల ఇంటిలో ఉంటుంది. ఈ సంగతితెలిసినా, మా తారాలోకం ఎలా ఉందోనని అభిమానులు తెగ ట
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో
తమిళ స్టార్ హీరో అజిత్ పెద్ద సాహసమే చేశాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. హెచ్ వినోద్ డైరెక్షన్ లో
ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ
డిసిన్ఫెక్షన్ టన్నెల్స్(disinfectant tunnel) లేదా శానిటేజేషన్ టన్నెల్స్(sanitisation tunnel).. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయి. డిసిన్ఫెక్షన్ టన్నెల్ అంటే.. ఓ గుహ లేదా డబ్బా ఆకారంలో ఉంటుంది. ఇందులో సూక్ష్మజీవుల సంహారక రసాయనాలు పిచికారీ అవుతుంటాయి. వ్య�
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో
కరోనా బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి? ఏయే మెడిసిన్ వాడాలి? ఏ ఆసుపత్రిలో చికిత్స అందించాలి? ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలి? బాధితులను ఏ
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.