Home » Author »veegam team
మనం ఎంతో ఇష్టమైన వస్తువులు గానీ, చిన్ననాటి విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు గానీ, విలువైన లాకెట్ వంటి వస్తువులు పోయి దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో కదా.. అలాంటిదే 18 సంవత్సరాల కిందట అమీ గోయెట్జ్ తన ఉంగరాన్ని బీచ్లో పోగొట్టుంది. జాన్ పోర్సెల్లా అన�
కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై ప్రమాదం జరిగింది. పెట్రోల్, డీజిల్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డబ్బాలతో అక్కడికి చేరుకున్నారు. వృథాగా కారిపో
మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం(జూన్ 28,2020) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్, పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. పీవీ ఘాట్ దగ్గర అంజలి ఘటించి నివాళి అర్పించ
ఇందన ధరలు మండిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో ఉన్నట్టుండి పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆకాశాన్నింటిన ఇందన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. మనం ఇంధనంపై ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామా? పెట్రోల్, డీజిల్ ధరలు కనీస
రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు జూన్ 29న రెండో విడత బకాయిలను సీఎం వైయస్.జగన్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. కొవిడ్ 19, లాక్డౌన్ కారణంగా తీవ్ర స�
కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుం�
పరువు హత్యలో భాగంగా వెలుగు చూసిన షాకింగ్ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్థానికంగా ఉండే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిసి యువతి సోదరుడు హత్య చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబానిక�
ముంబైలోని భీవండీ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లు ప్రొఫెషన్ మార్చుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారు పనులు పూర్తిగా ఆగిపోవడంతో జీవనం సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు భీవండి ఎన్జీవో ముందుకొచ్చింది. అగరుబత్త�
ప్రభుత్వ డాక్టర్ల నిర్వాకం మరోసారి బైటపడింది. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇచ్చి..చేతులు దులుపుకున్నాకు భద్రాచలంలోనే ప్రభుత్వ డాక్టర్లు..కానీ చనిపోయాడని చెప్పిన శిశువు కాసేపటికే కదలటంతో కన్నతల్లి పేగుకదిల�
అదే పనిగా మాస్క్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ చర్మం వికారంగా మారిపోయే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న క్రమంలో బయటకు వెళ్లాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ లేకుండా వెళ్తే సురక్షితం కాదని భయాందోళన �
కరోనాకు ముందు అద్దెకు ఇల్లు దొరకలాంటే కటకట.. వేలకు వేలు పోసిన ఒక గది అద్దెకు దొరకడమే కష్టమైపోయింది అప్పడు. ఆఫీసు దగ్గరగా ఉంటుందిలేని కొంచెం కాస్టలీ ఏరియాల్లో అద్దెకు తీసుకుందామని చూస్తే.. అగ్గిపెట్టంత గదికి వేలకు వేలు పోయాల్సి వచ్చేది. చేసే �
ఇక నుంచి బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం యడ్యూరప్ప కరోనావైరస్ పరిస్థితిపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసర�
లాక్డౌన్ ముగిసింది.. మళ్లీ ఎవరిపనులు వారికి మొదలైపోయాయి. మరి సెక్స్ వర్కర్ల సంగతేంటి.. అన్నీ వ్యాపారాల్లో మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సెక్స్ వర్కర్ల విషయంలో అది కుదురుతుందా.. మసాజ్ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుత
విశాఖలో ఇప్పటిదాకా నమోదైన 21 పాజిటివ్ కేసుల్లో ఓ కేసు వైద్యుల్ని టెన్షన్ పెడుతోంది. సాధారణంగా శరీరంలోని వైరస్ 14 రోజుల్లో తగ్గుముఖం పడుతుండగా… ఓ వ్యక్తికి మాత్రం గత 22 రోజులుగా అలాగే కొనసాగుతోంది. దీంతో అధికారులు, వైద్యులు కాస్త తర్జనభర్జ�
కరోనా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల కలర్ మారిపోయింది. కరోనా ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయ దెబ్బతిని రంగు మారిపోతున్నారు. రెండు నెలలుగా యీ ఫాన్, హూ వీఫెంగ్ లు పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో హాస్పిటల్ లోనే గడుపుతున్నారు. దీంతో కార్డియోలజిస్టు, యూ�
ఇప్పటివరకు మనం వింటున్నదే ఇది.. అయితే ఈ రకమైన కరోనా కేసులు చాలా ప్రమాదం అని చెబుతుంది WHO కూడా.. వైరస్ వేగంగా విస్తరించేందుకు ఇది కారణం అవుతున్నట్లుగా చెప్తున్నారు.
పేదలు ఆకలితో అలమటిస్తే..ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. శానిటైజర్ల ఉత్పత్తి కోసం బియ్యం సరఫరాకు అనుమతినిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ (FCI)లో ఉన్న మిగులు బియ్యంతో ఇథనాల్ ఉత్పత్తి చేసి శాన
కోవిడ్ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొంటోంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 757 పాజిటివ్ కేసు�
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించ�