Home » Author »veegam team
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మే3, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పల�
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షా 45వేల మంది మరణించారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా క్రమంగ
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుశ్యంగా మారింది. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్�
సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి.
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు. ఇప్పుడు మరో షాకింగ్
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువున్న జిల్లాల్లో కడప ఒకటి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కడన జిల్లాను హాట్స్పాట్గా కేంద్రం
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హోం క్వారంటైన్ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో ప్రజలు కాస్తా విన�
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 525కి చేరాయి.