Home » Author »veegam team
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మందిని కరోనా బలి తీసుకుంది. ఇంకా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ మానవాళికి ముప్పుగా మారిన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విష
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ మైకం.. మర్డర్లకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేలు దాటింది. 160 మందిని బలితీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా తీవ్రత
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి నివారించే వ్యాప్తిలో భాగంగా దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మరికెందుకు ఆలస్యం అ�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
COVID-19 కి కారణమయ్యే నవల కరోనావైరస్ ఫేస్ మాస్క్ల బయటి ఉపరితలంపై ఒక వారం పాటు ఉండగలదని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
కరోనా వైరస్పై పోరాడేందుకు 2019లో మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచిన భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ తిరిగి యుకేకు వచ్చారు. కరోనాపై కొనసాగే పోరాటంలో ముందుండి తన సేవలు అందించేందుకు వచ్చారు. గత ఏడాదిలో మిస్ వరల్డ్ పోటీ పూర్తి చేసిన తర్వాత ముఖర్జీ
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు.
మహారాష్ట్రలో మొదట నెగటివ్ ఫలితం వచ్చి తర్వాత పాజిటివ్గా తేలిన కేసు కలిగించిన సంచలనం మరవకముందే కేరళలో మరో కేసు కలకలం రేగింది. కరోనా లక్షణాలు లేకుండానే ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.
విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ: ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం ఇటలీలో జరిగింది. వీరిద్దరూ 2013లో ఒక షాంపూ యాడ్ లో కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇ
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు తనకు నటన అంటే చాలా ఇష్టం అని మనకి తెలిసిన విషయం. కానీ, తనకు నటనతో పాటు బెల్లీ డాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ �