Home » Author »veegam team
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం �
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�
కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్ సోకిందన్న
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యేలా దూరదర్శన్ ఇప్పటికే రామాయణం, మహాభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయిం�
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ
ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోం క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లో ఉన్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీనికి కారణం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా వైరస్ అనేది ఇప్పటివరకు మనుషులకే రావటం చూస్తున్నాం. తాజాగా బెల్జియంలోని ఓ పెంపుడు పిల్లి
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
ఇటలీలో కరోనావైరస్ తో నలభై ఐదు మంది వైద్యులు మరణించినట్లు ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం తెలిపారు.
వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
కరోనా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే తన బర్త్డే వేడుకలను మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సాదాసీదాగా జరుపుకున్నాడు. తన భర్త చరణ్ బర్త్డే సందర్భంగా ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.