Home » Author »veegam team
దేశంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 733 కు పెరిగిపోవటంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా పరీక్షలు ప్రభుత్వ హస్పిటల్ కే పరిమితయ్యాయి. తాజాగా కరోనా పరీక్షలను ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గ�
కరోనా సోకిన బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ప్రస్తుతం లక్నోలో ట్రీట్మెంట్ పొందుతుంది. ఇటీవల కనికా… లండన్ నుంచి తిరిగివచ్చిన విషయం దాచిపెట్టి, పలు పార్టీలకు హాజరై,పలువురు ప్రముఖులను కలవడం,కనికాకు పాజిటివ్ అని తేలడంతో వారందరూ ఐసొల
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత దేశం మెుత్తం మార్చి 25, 2020 నుంచి ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు సహయం చేసేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ�
లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు బయటకి రావద్దని ప్రభుత్వం మోత్తుకుంటుంది. కానీ, ఎవ్వరూ ప్రభుత్వం మాట వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రజలను
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ లోకో పైలట్(ALP), టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఈ లాంటి పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో మొత్తం 617 ఖాళీలు ఉన్నాయి. జనరల్ డ
హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో బుధవారం (మార్చి 25, 2020) నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కోసం 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కరోనా అనుమానితులను ఐసోలేటెడ్ వార్డులో పెట్టి వారి దగ్గర సేకరించిన శాంపిళ్ల�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రోజువారి పనులతో కడుపునింపుకునే కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అలాంటి వారికోసం సెలబ్రెటీలు, ప్రముఖ సంస్ధలు విరాళాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బిస�
దేశమంతా లాక్డౌన్ విధించిన గానీ పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసర పనులైతే వదిలేస్తున్నారు. లేకపోతే వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. అలా.. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పంజాబ్ నేష
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా WHO సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్, టెక్నికల్ లీడ్ ఫర్ కొవిడ్ 19 డాక్టర్ మరియా వన్ కెర్ఖోవ్ను కొన్ని ప్రశ్నలు వేసింది. అవేంటంటే.. కరోనా వైరస్ ఎలా సోకుత�
ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. విద్యార్థులను ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో సెకండ్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముడవ స్టేజ
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (మార్చి 24, 2020) న 21 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 21 రోజుల లాక్ డౌన్ లో భాగంగా మెుదటి రోజున ఢీల్లీలోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో భవనంలో జరిగిన
భారత్ హేవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లామా అప్రెంటీస్ ల్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 229 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్ర