Home » Author »veegam team
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ హోం మంత్రికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలోని విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఏకంగా కార్యకర్తలు ఆమె ఇంటి ముందే ధర్నాకి
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మార్పు ఖాయమైపోయిందా? త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ గాంధీభవన్లో అడుగు పెట్టబోతున్నారా? ఆశావహుల్లో ఎవరి స్టామినా ఏంటో తెలుసుకొనే పనిలో పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారా? హైకమాండ్ అన్వేషణలో పార్టీని నడిపించే ఘట�
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీలో మరోసారి పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల (మార్చి 31, 2020) నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NACLO)లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గ�
తెలంగాణలోని కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా బయటతిరగటం మానేశారు. ఎవ్వరూ బయటికి రాకపోవడంతో జనసంచారం తగ్గి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి బయటకు వచ్చి ప్రశాంతంగా ఖాళీ వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూడగా�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశాలన్ని లాక్ డౌన్ చేయబడ్డాయి. దాంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విధులను నిర్వహించటానికి వైఫై కనెక్షన్ తప్పనిసరి అవసరం. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రా�
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2020న దరఖాస్తు ప్రక్రియ ప్ర�
రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న COVID-19 వల్ల వణికిపోతున్న భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Michael J Ryan మంగళవారం (మార్చి 24, 2020) ఓ శుభవార్త తెలిపాడు. అదేంటంటే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో భారతదేశానికి అద్భుతమైన సామర
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అస్సలు బయటకి రావద్దని వెల్లడించారు. అవసరం లేని పనులకు కూడా సరదాగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి వినకుండా అం
ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి వైరస్ ఉందో? లేదో తెలిసేద�
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ పనులు మానుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది పేద కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నారు. పనిచేస్తే గాని రోజుగడవని వారికి మేమున్నామంటు సెలబ్రెటీలంతా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో నిన్న హీ
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఇటలీలో గత ఏడాది నవంబర్లోనే కరోనా లక్షణాలతో పేషెంట్లు చనిపోయినట్లు తాజాగా డాక్టర్లు చెబుతున్నారు.
కరోనా వైరస్కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్19 రోగులకు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మలేరియా డ్రగ్ పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో సోమవారం స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగ్కు దిగడంతో మార్కెట్లో మరో మహాపతనం నమోదైంది.
కరోనా వైరస్ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్ షేర్ మార్కెట్ను షేక్ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర�
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.