Home » Author »veegam team
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ లోక్ సభ పైనా పడింది. కరోనా ముప్పు కారణంగా లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3వరకు
హాంగ్ కాంగ్ లో రెండేళ్ల జర్మన్ షెపర్డ్, 17 ఏళ్ల పోమెరేనియన్ కుక్కుల పై కరోనా వైరస్ టెస్టు చేశారు. ఆ టెస్టులో వాటికి తక్కువ మోతాదులో పాజిటివ్ అని తేలింది. వాటిని నిర్భంధంలో ఉంచి ట్రీట్ చేశారు. బైటకొచ్చిన రెండు రోజులకే చనిపోయాయి. వాటి యజమాన�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�
ముంబాయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 200 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24, 2020 �
విజయవాడలో కరోనా సోకిన వ్యక్తి సెల్పీ వీడియో విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది
అవును నిజమే. కర్ఫ్యూ నిబంధన ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చిన 400మంది పౌరులను అరెస్ట్ చేశారు. షాకింగ్ గా ఉన్నా నమ్మాల్సిందే. అయితే మన దేశంలో కాదు లెండి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా
కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆది�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం
దేశవ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్ప్రెస్లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చేతికి ఉన్న స్టాంప్ ఆధారంగా ప్రయాణికుడికి కరో�
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
కరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి
కరోనాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 11,000 దాటింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22, 2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్ఛందంగా రోజంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వ�
దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.