Home » Author »veegam team
కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21, 2020)న జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు
కరోనా వైరస్ను కేరళ చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. ఈ ప్రాణాంతక వైరస్ను కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రీసెంట్ గా కేరళ పోలీసులు డ్యాన్స్ చేస్తూ.. చేతులు కడుక్కొవాలని, శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల�
గుంటూరులోని ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2020వ సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మాథ్యమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ ర
రణ్వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ను ’83’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1983లో భారత జట్టు ప్రపంచకప్ ఎలా సాధించింది అన్న నేపథ్యంతో ఈ సినిమా తీస్తున్నారు. కబీర్ సింగ్ దర్శకత్వంలో వహిస్
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో పాటు శానిటైజర్స్ ఇస్తున్నారు. రవాణా శాఖ మం
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11వ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్
కరోనా వైరస్ ధరిచేరకుండా మాస్క్లు, గ్లోవ్స్ను వాడుతున్నా, వాటివల్ల వైరస్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. అందరూ జాగ్రత్తగా మాస్కులు వాడతున్నారు, గ్లొవ్స్ వేసుకుంటున్నారు. అవి కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరి�
మాటలు చెప్పడంలో ముందుంటారు. ఎవరికి వారే బాసుల్లా బిల్డప్పులిస్తారు. అందరూ సీనియర్ నాయకులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదనే ఫీలింగ్. పార్టీ కోసం కలసి పని చేద్దామనే
మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం నెలకొంది. కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
కరోనా ప్రభావం Crude Oil ధరలపై కూడా పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు 30డాలర్లు తగ్గడంతోసౌదీ అరేబియా, UAE నుంచి చమురును కొనుగోలు చేసి strategic petroleum reserves (SPR) ట్యాంక్లో నిల్వ చేసుకునేందుకు అవకాశంగా భావిస్తున్నారు. ఒపెక్ దేశాలు, రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలన�
ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా
కరోనా అంటే చాలు ప్రతీఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి ప్రతీచోట వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరిస్తున్నారు.. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి తాజాగా ఓ ట్విట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. COVID-19ను చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. ఇంకోసారి అలా అనొద్దని వార్నింగ్ ఇచ్చింది. వై�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి