Home » Author »veegam team
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
ప్రపంచవ్యాప్తంగా 200,000 కరోనా వైరస్ కేసులు నమోదైన అగ్రస్థానంలో ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.
ఏపీలో ఎన్నికల కోడ్ను తాత్కాలికంగా ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నికల కోడ్ను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
టీటీడీలో ఉద్యోగాల పేరుతో బెజవాడలో రాందేవ్ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. 60 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుని రాందేవ్�
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.
తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా ఉందన్నారు.
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.
తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది.
కేరళాలోని కన్హాన్గడ్లో Linza RJ (39)అనే మహిళ 12సంవత్సరాలపాటు ఇక్బాల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో స్వీపర్ గా, అటెండర్గా పనిచేసి.. ఇప్పుడు అదే స్కూల్లో 6వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ చెబుతోంది. ఈమెను చూసి.. ఆ స్కూల్ ప్రిన్సిపల్ Praveena MV చాలా ఇంప్రెస్ అయింది. అం�
విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
భారత నావికాదళంలో మహిళా అధికారుల సేవలను పర్మినెంట్ కమిషన్ చేయటంపై సుప్రీంకోర్టు మంగళవారం(మార్చి 17, 2020) న తుది తీర్పును వెల్లడించింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్కు దరఖాస్తు చేసుకోవటాన్ని నిరాకరించలేం. మగ అధికారులతో సమానంగా మహిళా అధికారుల
కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రి�
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తూ ఏపీ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ నిర్ణయమే ఫైన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు