Home » Author »veegam team
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
ఒక పదవిలో ఒకే వ్యక్తిని ఏ పార్టీ కూడా కూర్చోబెట్టదు. అది జగమెరిగిన సత్యం.. ప్రాంతీయ పార్టీల్లోనే తప్ప.. జాతీయ పార్టీల్లో అది సాధ్యమయ్యే పని కాదు.. ఏపీ బీజేపీలో కూడా అదే
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
మహేష్ బాబు ‘అతడు’ సినిమాలో గోడ పగలగొట్టిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అలాంటిదే తాజాగా ఇంగ్లాండ్ లో దొంగతనం చేసిన వ్యక్తి పట్టుకుని కొడుతున్నప్పుడు గోడ విరిగిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్త
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన వినీ రామన్(ఫార్మసిస్ట్)ను చాలాకాలంగా మ్యాక్స్
మాస్టర్ ఇన్ సైన్స్ (ఎంఎస్సి) గణిత విద్యార్థి మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్లో స్వీపర్ ఉద్యోగం పొందాడని లోక్సభ సభ్యుడు, డిఎంకె నాయకుడు ఎ.రాజా సోమవారం చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలన్�
మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,
తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులుండగా...నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.